ETV Bharat / state

ఇతర తెగలతో సమానంగా సముచిత స్థానం కల్పిస్తా: జోగు రామన్న

ఆదిలాబాద్​లో జరిగిన ప్రధాన్​ కులస్థుల బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జోగు రామన్న హాజరయ్యారు. ఇతర తెగలతో సరిసమానంగా సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

author img

By

Published : Aug 23, 2020, 6:15 PM IST

pradhan caste meeting in adilabad
ఇతర తెగలతో సమానంగా సముచిత స్థానం కల్పిస్తా: జోగు రామన్న

గిరిజన తెగల్లో ఒకటైన ప్రధాన్‌ కులస్థులు తమ సమస్యలను ప్రస్తావిస్తూ ఆదిలాబాద్‌లో బహిరంగసభను ఏర్పాటు చేశారు. ఈ సభకు అధిక సంఖ్యలో ప్రధాన్‌ కులస్థులు తరలి రాగా.. ఎమ్మెల్యే జోగురామన్న ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇతర తెగలతో సరిసమానంగా సముచిత స్థానం కల్పించి, సమస్యలు పరిష్కరించే యత్నం చేస్తానని ఆయన భరోసానిచ్చారు.

గిరిజన తెగల్లో ఒకటైన ప్రధాన్‌ కులస్థులు తమ సమస్యలను ప్రస్తావిస్తూ ఆదిలాబాద్‌లో బహిరంగసభను ఏర్పాటు చేశారు. ఈ సభకు అధిక సంఖ్యలో ప్రధాన్‌ కులస్థులు తరలి రాగా.. ఎమ్మెల్యే జోగురామన్న ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇతర తెగలతో సరిసమానంగా సముచిత స్థానం కల్పించి, సమస్యలు పరిష్కరించే యత్నం చేస్తానని ఆయన భరోసానిచ్చారు.

ఇవీ చూడండి:'మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.