ETV Bharat / state

నక్సలైట్ల నుంచి డబ్బులు వసూలు చేసిన కేసీఆర్: ఎంపీ సోయం

ముఖ్యమంత్రి కేసీఆర్​పై ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు చేశారు. భాజపా నేత, మాజీ ఎంపీ వివేక్​తో కలిసి ఆదిలాబాద్ సుందరయ్య భవన్​లో ఆర్టీసీ మహిళా కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించారు.

author img

By

Published : Oct 24, 2019, 3:31 PM IST

నక్సలైట్ల నుంచి డబ్బులు వసూలు చేసిన కేసీఆర్: ఎంపీ సోయం

ఆదిలాబాద్ సుందరయ్య భవన్​లో చేపట్టిన ఆర్టీసీ మహిళా కార్మికుల సమ్మెకు భాజపా ఎంపీ సోయం బాపురావు, నేత, మాజీ ఎంపీ వివేక్​ మద్దతు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నక్సలైట్ల నుంచి డబ్బులు తీసుకున్నారని ఎంపీ సోయం బాపురావు ఆరోపించారు. ఈరోజు నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన కొన్ని సంఘాలను నిషేధిత జాబితాలో చేర్చారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ప్రజలకు మేలు చేయక పోగా.. కమిషన్​ కోసం ఆంధ్రా కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లిస్తున్నారని మాజీ ఎంపీ వివేక్ దుయ్యబట్టారు.

నక్సలైట్ల నుంచి డబ్బులు వసూలు చేసిన కేసీఆర్: ఎంపీ సోయం

ఇదీ చూడండి : "డెంగీని నివారించండి... లేకపోతే మృతులకు రూ.50 లక్షలు ఇవ్వండి"

ఆదిలాబాద్ సుందరయ్య భవన్​లో చేపట్టిన ఆర్టీసీ మహిళా కార్మికుల సమ్మెకు భాజపా ఎంపీ సోయం బాపురావు, నేత, మాజీ ఎంపీ వివేక్​ మద్దతు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నక్సలైట్ల నుంచి డబ్బులు తీసుకున్నారని ఎంపీ సోయం బాపురావు ఆరోపించారు. ఈరోజు నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన కొన్ని సంఘాలను నిషేధిత జాబితాలో చేర్చారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ప్రజలకు మేలు చేయక పోగా.. కమిషన్​ కోసం ఆంధ్రా కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లిస్తున్నారని మాజీ ఎంపీ వివేక్ దుయ్యబట్టారు.

నక్సలైట్ల నుంచి డబ్బులు వసూలు చేసిన కేసీఆర్: ఎంపీ సోయం

ఇదీ చూడండి : "డెంగీని నివారించండి... లేకపోతే మృతులకు రూ.50 లక్షలు ఇవ్వండి"

Intro:TG_ADB_05_24_SOYAM_VIVEK_RTC_TS10029
ఏ.అశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587
----------------------------------------------------------------
(): ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. భాజపా నేత మాజీ ఎంపీ వివేక్ తో కలిసి హైదరాబాద్ లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపారు. మహిళా కండక్టర్ ల సంఘీభావం తెలిపారు అనంతరం ఎంపీ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నక్సలైట్ల నుంచి డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. ఈరోజు నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తెలిపిన కొన్ని సంఘాలను నిషేధిత జాబితాలో చేర్చారని మండిపడ్డారు. మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రజలకు డబ్బులు చెల్లించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని దుయ్యబట్టారు....vsssbytes
బైట్1 సోయం బాపు రావు ఎంపి, అదిలాబాద్
బైట్2: వివేక్ మాజీ ఎంపీ



Body:4


Conclusion:8

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.