ETV Bharat / state

ధాన్యం కాపాడుకోవడానికి రైతుల ఆపసోపాలు - farmers struggles to sell their grains in adilabad

లారీలు లేక కొనుగోళ్లు నిలిపివేయడం వల్ల ఆదిలాబాద్​ జిల్లా ఉట్నూర్​ కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని కుప్పలుగా పోశారు. ఈరోజు కురిసిన చిరుజల్లుల నుంచి ధాన్యాన్ని కాపాడుకోవడానికి అన్నదాతలు ఆపసోపాలు పడ్డారు.

farmers struggles to sell their grains in adilabad
ధాన్యం కాపాడుకోవడానికి రైతుల ఆపసోపాలు
author img

By

Published : Dec 26, 2019, 3:18 PM IST

ధాన్యం కాపాడుకోవడానికి రైతుల ఆపసోపాలు

చిరుజల్లులు... ఆదిలాబాద్​ జిల్లా ఉట్నూర్​ రైతుల గుండెలు ఝల్లుమనేలా చేస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్మే సమయానికి అకాల వర్షం అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చేలా చేస్తోంది.

ఉట్నూర్​ కొనుగోలు కేంద్రంలో.. విక్రయించిన ధాన్యం తీసుకెళ్లేందుకు లారీలు లేక మూడ్రోజుల నుంచి కొనుగోళ్లు నిలిపివేశారు. చేసేదేం లేక రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో కుప్పలుగా పోశారు.

ఈరోజు కురిసిన చిరుజల్లుల నుంచి ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడ్డారు. గ్రామ సమైక్య సంఘం వారు ధాన్యం కొనుగోలు చేయకపోతే తీవ్రంగా నష్టపోతామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.

ధాన్యం కాపాడుకోవడానికి రైతుల ఆపసోపాలు

చిరుజల్లులు... ఆదిలాబాద్​ జిల్లా ఉట్నూర్​ రైతుల గుండెలు ఝల్లుమనేలా చేస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్మే సమయానికి అకాల వర్షం అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చేలా చేస్తోంది.

ఉట్నూర్​ కొనుగోలు కేంద్రంలో.. విక్రయించిన ధాన్యం తీసుకెళ్లేందుకు లారీలు లేక మూడ్రోజుల నుంచి కొనుగోళ్లు నిలిపివేశారు. చేసేదేం లేక రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో కుప్పలుగా పోశారు.

ఈరోజు కురిసిన చిరుజల్లుల నుంచి ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడ్డారు. గ్రామ సమైక్య సంఘం వారు ధాన్యం కొనుగోలు చేయకపోతే తీవ్రంగా నష్టపోతామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.

Intro:జల్లులతో రైతన్నలకు ఇబ్బందులు
ఏజెన్సీ ప్రాంతంలో ఖరీఫ్ సీజన్లో ఆరు కాలాలు పాటు శ్రమించిన రైతన్నల పంటలు చేతికి వచ్చాయి. మబ్బులతో కూడిన చిరుజల్లులు కురవడంతో తో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉట్నూర్ మండలంలోని ఏజెన్సీ ప్రాంత రైతులు పండించిన వరి పంటను పంటను అమ్ముకునేందుకు తంటాలు పడుతున్నారు. వాటిని అమ్ము కునేందుకు వీలుగా ప్రభుత్వం ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో గ్రౌండ్లో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు . ఈనెల 20 తేదీన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన గ్రామ సమైక్య సంఘం వరి ధాన్యాన్ని ప్రభుత్వం సూచించిన ధరకు కొనుగోలు చేస్తున్నారు . కొనుగోలు చేసిన ధాన్యాన్ని తీసుకెళ్లేందుకు లారీలు దొరకకపోవడంతో రెండు మూడు రోజుల నుంచి కొనుగోళ్లను నిలిపివేశారు . గురువారం ఉదయం నుంచి చిరుజల్లు కురవడంతో రైతన్నలు ఇబ్బందులు పడుతున్నారు . అమ్మకు చేసేందుకు తెచ్చిన వారిని కొనుగోలు చేయకపోవడంతో అక్కడక్కడ కుప్పలుగా పోసిన ధాన్యాన్ని వర్షం నుంచి కాపాడుకునేందుకు రైతులు తంటాలు పడుతున్నారు . గ్రామ సమైక్య సంఘం వారు కొనుగోలు చేయక పోతే తీవ్రంగా నష్టపోతామని రైతులు వాపోతున్నారు .
రైతుల మాటలతో


Body:రాజేందర్ కంట్రిబ్యూటర్


Conclusion:9441086640

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.