ETV Bharat / state

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతుల ఆందోళన - ఖానాపూర్​ కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యం వార్తలు

నిర్మల్​ జిల్లాలో రాత్రి కురిసిన అకాల వర్షంతో ఖానాపూర్​ కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన వరి ధాన్యం తడిసిపోయింది. ఫలితంగా తడిసిన తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతులు ఆందోళనకు దిగారు.

Farmers are concerned about buying starchy grain
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతుల ఆందోళన
author img

By

Published : Dec 26, 2019, 1:02 PM IST

అకాల వర్షం.. అధికారుల అలసత్వం రైతుల ఆందోళనకు దారి తీసింది. బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షంతో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం తడిసిపోయింది. ఫలితంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతులు కొనుగోలు కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. ఇన్ని రోజులు మ్యాచర్​ వచ్చినా అధికారులు కొనుగోలు చేయలేదంటూ మండిపడ్డారు.

ఇప్పటికే ధాన్యం విక్రయించేందుకు వచ్చి వారం రోజులు అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ మ్యాచర్ పేరుతో కాలయాపన చేస్తే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. తడిసిన తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతుల ఆందోళన

ఇవీ చూడండి: దశాబ్ది సవాల్​: స్వచ్ఛ ఇంధనంతో పచ్చని జీవితం

అకాల వర్షం.. అధికారుల అలసత్వం రైతుల ఆందోళనకు దారి తీసింది. బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షంతో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం తడిసిపోయింది. ఫలితంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతులు కొనుగోలు కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. ఇన్ని రోజులు మ్యాచర్​ వచ్చినా అధికారులు కొనుగోలు చేయలేదంటూ మండిపడ్డారు.

ఇప్పటికే ధాన్యం విక్రయించేందుకు వచ్చి వారం రోజులు అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ మ్యాచర్ పేరుతో కాలయాపన చేస్తే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. తడిసిన తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతుల ఆందోళన

ఇవీ చూడండి: దశాబ్ది సవాల్​: స్వచ్ఛ ఇంధనంతో పచ్చని జీవితం

Intro:TG_ADB_31_26_RAITULA ANDOLANA_AVB_TS10033..
ఆకాల వర్షం.. తడిసిన దాన్యం..
అకాల వర్షం .. అధికారుల అలసత్వం మళ్ళీ రైతుల ఆందోళనకు దారి తీడింది.బుధవారం రాత్రి కురిసిన
ఆకాల వర్షంతో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలకేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో వరి దాన్యం తడిసిపోయింది. మ్యాచర్ వచ్చిన అధికారులు కొనుగోలు చేయకపోవడంతో రాత్రి కురిసిన చిన్న పాటి వర్షంతో రైతులు అవస్థలు పడాల్సి వచ్చింది. వరి కుప్పలపై టార్పలిన్ కవర్లు కప్పేందుకు ముప్పు తిప్పలు పడ్డారు. దీంతో వరి కొనుగోలు కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. తడిసిన వరి దాన్యం కొనుగోలు చేయాలని రైతులు ఆగ్రహించారు. మళ్ళీ మ్యాచర్ పేరుతో కాలయాపన చేస్తే మరింత ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే వరి విక్రయించేందుకు వచ్చి వారం రోజులు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ వరి మ్యాచర్ రావాలంటే వారం రోజులు పట్టనుందని, ప్రభుత్వం వెంటనే తడిసిన వరి దాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
బైట్..నంది రామయ్య.. న్యూడెమొక్రటిక్ జిల్లా అధ్యక్షులుBody:నిర్మల్ జిల్లాConclusion:శ్రీనివాస్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.