ETV Bharat / state

'కేసీఆర్ పాలనతోనే రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు తగ్గుముఖం' - తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గినట్లు జాతీయ నేర గణాంకాల వెల్లడి

తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టాయంటూ జాతీయ నేర గణాంకాల విభాగం విడుదల చేసిన నివేదిక వెల్లడించినట్లు ఆదిలాబాద్​లో తెరాస అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్​రెడ్డి పేర్కొన్నారు.

farmer suicides decreased in telanagana said by trs correspondent govardhan reddy
'కేసీఆర్ పాలనతోనే రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు తగ్గుముఖం'
author img

By

Published : Sep 3, 2020, 6:37 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్లనే తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టాయని ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో తెరాస అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్​రెడ్డి పేర్కొన్నారు. జాతీయ నేర గణాంకాల విభాగం విడుదల చేసిన నివేదిక గురించి ఆదిలాబాద్​లో ఆయన వెల్లడించారు.

దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అన్నదాతల కోసం పాటుపడుతోందని వెల్లడించారు. తెరాస పాలన విజయానికి నేరగణాంకాల నివేదికే నిదర్శనమని ఆయన వివరించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్​ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్లనే తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టాయని ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో తెరాస అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్​రెడ్డి పేర్కొన్నారు. జాతీయ నేర గణాంకాల విభాగం విడుదల చేసిన నివేదిక గురించి ఆదిలాబాద్​లో ఆయన వెల్లడించారు.

దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అన్నదాతల కోసం పాటుపడుతోందని వెల్లడించారు. తెరాస పాలన విజయానికి నేరగణాంకాల నివేదికే నిదర్శనమని ఆయన వివరించారు.

ఇదీ చూడండి: ఆసిఫాబాద్‌లో రెండోరోజు డీజీపీ మహేందర్​రెడ్డి పర్యటన

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.