ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు కిరాణా సరుకులు పంపిణీ చేసిన డీఈఓ

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పురపాలిక సంఘం పారిశుద్ధ్య కార్మికులకు కిరాణా సామగ్రి పంపిణీ చేశారు. టీఎస్ ​యూటీఎఫ్ (తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ సంఘం), మహితా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో సరుకులు అందించారు.

author img

By

Published : May 7, 2020, 4:40 PM IST

మున్సిపల్ సిబ్బందికి సరుకులు అందజేత
మున్సిపల్ సిబ్బందికి సరుకులు అందజేత

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో టీఎస్​ యూటీఎఫ్, మహితా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి, గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, యూటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శి వెంకట్, శ్రీనివాస్, సంఘ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో టీఎస్​ యూటీఎఫ్, మహితా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి, గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, యూటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శి వెంకట్, శ్రీనివాస్, సంఘ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : కళ్లు చెమ్మగిల్లె.. తల్లి మనసు తల్లడిల్లె..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.