గణనాథుని శోభాయాత్ర వైభవోపేతంగా జరిగింది. ఆదిలాబాద్లో జరిగిన వేడుకల్లో కలెక్టర్ దివ్య, ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ పాల్గొన్నారు. భక్తులతో కలిసి ఉత్సాహంగా గడిపారు. గణనాథుడి శోభాయాత్రలో పాల్గొనడం సంతోషంగా ఉందంటున్న కలెక్టర్, ఎస్పీలతో "ఈటీవీ భారత్" ముఖాముఖి...శోభాయాత్రలో కలెక్టర్, ఎస్పీఇవీ చూడండి: 21వేల మంది పోలీసులతో నిమజ్జనానికి భద్రత