ETV Bharat / state

'దేశానికి మోదీ.. ఆదిలాబాద్​కు నేను'

author img

By

Published : Aug 22, 2019, 11:28 PM IST

దేశాంలో మోదీ చేస్తున్న అభివృద్ధిని ఆదర్శంగా తీసుకుని... ఆదిలాబాద్​ జిల్లాను తాను అభివృద్ధి చేస్తానని ఎంపీ సోయం బాపురావు అన్నారు. ఇచ్చోడ మండలంలో నిర్వహించిన భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు.

'దేశానికి మోదీ.. ఆదిలాబాద్​కు నేను'


దేశంలో సుస్థిరమైన, అవినీతి రహిత పాలన కేవలం భాజపాతోనే జరుగుతోందని ఆదిలాబాద్​ ఎంపీ సోయం బాపురావు పేర్కొన్నారు. ఇచ్చోడలోని సుభాష్​ నగర్​ కాలనీలో నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాపురావు హాజరయ్యారు. తెరాస ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని.. రుణమాఫీని అమలు చేయలేదని ఆరోపించారు. దేశాన్ని మోదీ అభివృద్ధి పరుస్తున్నట్లుగా తాను జిల్లాను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానన్నారు. జిల్లాకు అతి త్వరలో రైలు మార్గం ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు.

'దేశానికి మోదీ.. ఆదిలాబాద్​కు నేను'

ఇదీ చూడండి :'అటవీ పునరుద్ధరణకై... అందరూ నడుంబిగించండి'


దేశంలో సుస్థిరమైన, అవినీతి రహిత పాలన కేవలం భాజపాతోనే జరుగుతోందని ఆదిలాబాద్​ ఎంపీ సోయం బాపురావు పేర్కొన్నారు. ఇచ్చోడలోని సుభాష్​ నగర్​ కాలనీలో నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాపురావు హాజరయ్యారు. తెరాస ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని.. రుణమాఫీని అమలు చేయలేదని ఆరోపించారు. దేశాన్ని మోదీ అభివృద్ధి పరుస్తున్నట్లుగా తాను జిల్లాను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానన్నారు. జిల్లాకు అతి త్వరలో రైలు మార్గం ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు.

'దేశానికి మోదీ.. ఆదిలాబాద్​కు నేను'

ఇదీ చూడండి :'అటవీ పునరుద్ధరణకై... అందరూ నడుంబిగించండి'

Intro:tg_adb_91_22_mpsoyam_av_ts10031


Body:ఏ.లక్ష్మణ్ ఇచ్చోడ జిల్లా ఆదిలాబాద్ నియోజకవర్గం 9490917560...
భాజపాతోనే సుస్థిర పాలన
* ఎంపీ సోయం బాపురావు
....
( ):- దేశంలో సుస్థిర పాలన, అవినీతి రహిత పాలన అందించడం కేవలం భాజపతోనే జరుగుతుందని ఎంపీ
సోయం బాపురావు పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని సుభాష్ నగర్ కాలనీలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఎంపీ ప్రజలనుద్దేశించి మాట్లాడారు తెరాస ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని రుణమాఫీని అమలు చేయలేదని ఆరోపించారు. దేశాన్ని మోదీ అభివృద్ధి పరుస్తున్నట్లుగా తాను జిల్లాను పూర్తిస్థాయిలో అభివృద్ధి పరుస్తానని అన్నారు. జిల్లాకు అతిత్వరలో రైలు మార్గం ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు భాజపాలో చేరగా ఆయన వారికి పార్టీ ఖండువాలు వేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, మండల నాయకులు పాల్గొన్నారు.


Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.