ETV Bharat / sports

కరోనా దెబ్బకు మరో టోర్నీ వాయిదా - corona virus news

ప్రాణాంతక కరోనా వల్ల ఏప్రిల్​లో జరగాల్సిన 'అజ్లాన్ షా హాకీ' టోర్నమెంట్​ వాయిదా పడింది.

కరోనా దెబ్బకు మరో టోర్నీ వాయిదా
'అజ్లాన్ షా హాకీ' టోర్నమెంట్
author img

By

Published : Mar 2, 2020, 3:32 PM IST

Updated : Mar 3, 2020, 4:13 AM IST

పలు దేశాలను వణికిస్తున్న కరోనా.. మనుషులపైనే కాకుండా వివిధ క్రీడలపైనా ప్రభావం చూపుతోంది. దీని దెబ్బకు ఏప్రిల్​లో జరగాల్సిన 'అజ్లాన్ షా హాకీ' టోర్నమెంట్ సెప్టెంబరుకు వాయిదా పడింది.

మలేసియాలో ఏప్రిల్ 11 నుంచి 18 మధ్య ఈ పోటీలు పెట్టాలని అనుకున్నారు. ఇప్పుడు సెప్టెంబరు 24 నుంచి అక్టోబరు 3 వరకు జరపనున్నామని నిర్వహకులు సోమవారం ప్రకటించారు.

ఈ వైరస్​ వల్ల ఇప్పటికే 3000 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 86 వేల మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.

పలు దేశాలను వణికిస్తున్న కరోనా.. మనుషులపైనే కాకుండా వివిధ క్రీడలపైనా ప్రభావం చూపుతోంది. దీని దెబ్బకు ఏప్రిల్​లో జరగాల్సిన 'అజ్లాన్ షా హాకీ' టోర్నమెంట్ సెప్టెంబరుకు వాయిదా పడింది.

మలేసియాలో ఏప్రిల్ 11 నుంచి 18 మధ్య ఈ పోటీలు పెట్టాలని అనుకున్నారు. ఇప్పుడు సెప్టెంబరు 24 నుంచి అక్టోబరు 3 వరకు జరపనున్నామని నిర్వహకులు సోమవారం ప్రకటించారు.

ఈ వైరస్​ వల్ల ఇప్పటికే 3000 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 86 వేల మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.

Last Updated : Mar 3, 2020, 4:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.