ETV Bharat / sports

Ind vs Eng Test: వర్షం కారణంగా ఐదో రోజు ఆట ఆలస్యం

author img

By

Published : Aug 8, 2021, 4:14 PM IST

వర్షం కారణంగా ఇంగ్లాండ్​-ఇండియా తొలి టెస్టు ఐదో రోజు ఆట ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రోజంతా వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్​లో ఫలితం తేలే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం విజయానికి 157 పరుగుల దూరంలో ఉంది టీమ్ఇండియా.

India vs England
ఇండియా vs ఇంగ్లాండ్

నాటింగ్​హామ్​ టెస్టుకు వరుణుడు అడ్డంకిగా మారాడు. ఫలితం తేలేలా ఉన్న ఈ మ్యాచ్​లో ఇప్పటికే పలుమార్లు వర్షం ఆటంకం కలిగించింది. ఇక ఐదో రోజు ఆట కూడా ఆలస్యంగా ప్రారంభం కానుంది.

209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్​ రెండో ఇన్నింగ్స్​లో ఒక వికెట్​ నష్టానికి 52 పరుగులు చేసింది. విజయానికి మరో 157 పరుగుల దూరంలో ఉంది. క్రీజులో ఓపెనర్​ రోహిత్​ శర్మ (12*), వన్​డౌన్​ బ్యాట్స్​మన్​ పుజారా (12*) ఉన్నారు. మరో ఓపెనర్​ కేఎల్​ రాహుల్​ను (26) స్టువర్ట్​ బ్రాడ్​ క్యాచౌట్​గా వెనక్కి పంపాడు.

అంతకుముందు రెండో ఇన్నింగ్స్​లో 303 రన్స్​ సాధించింది ఆతిథ్య ఇంగ్లాండ్​. కెప్టెన్ రూట్​ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

నాటింగ్​హామ్​ టెస్టుకు వరుణుడు అడ్డంకిగా మారాడు. ఫలితం తేలేలా ఉన్న ఈ మ్యాచ్​లో ఇప్పటికే పలుమార్లు వర్షం ఆటంకం కలిగించింది. ఇక ఐదో రోజు ఆట కూడా ఆలస్యంగా ప్రారంభం కానుంది.

209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్​ రెండో ఇన్నింగ్స్​లో ఒక వికెట్​ నష్టానికి 52 పరుగులు చేసింది. విజయానికి మరో 157 పరుగుల దూరంలో ఉంది. క్రీజులో ఓపెనర్​ రోహిత్​ శర్మ (12*), వన్​డౌన్​ బ్యాట్స్​మన్​ పుజారా (12*) ఉన్నారు. మరో ఓపెనర్​ కేఎల్​ రాహుల్​ను (26) స్టువర్ట్​ బ్రాడ్​ క్యాచౌట్​గా వెనక్కి పంపాడు.

అంతకుముందు రెండో ఇన్నింగ్స్​లో 303 రన్స్​ సాధించింది ఆతిథ్య ఇంగ్లాండ్​. కెప్టెన్ రూట్​ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.