ETV Bharat / sports

IND vs ENG: నిలబడిన పుజారా- రహానె.. టీ విరామానికి 105/3

author img

By

Published : Aug 15, 2021, 8:15 PM IST

లార్డ్స్​ టెస్టు నాలుగో రోజు టీ విరామానికి టీమ్ఇండియా 3 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. ప్రస్తుతం 78 పరుగుల ఆధిక్యంలో ఉంది కోహ్లీసేన. క్రీజులో రహానె, పుజారా ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్​ 2, సామ్ కరన్ ఒక వికెట్​ తీశారు.

India vs England
ఇండియా vs ఇంగ్లాండ్

లార్డ్స్​ టెస్టు నాలుగో రోజు టీ విరామానికి టీమ్ఇండియా 3 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. దీంతో కోహ్లీసేనకు 64 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో అజింక్య రహానె (24*), ఛెతేశ్వర్​ పుజారా (29*) ఉన్నారు. ఇంగ్లాండ్​ బౌలర్లలో మార్క్​ వుడ్​ 2, సామ్ కరన్​ ఒక వికెట్​ తీసుకున్నారు.

56/3తో టీ విరామానికి వెళ్లిన కోహ్లీసేన రెండో సెషన్​లో పూర్తిగా డిఫెన్స్​కే ప్రాధాన్యమిచ్చింది. అనవసరపు షాట్లకు పాల్గొనకుండా సిసలైన టెస్టు బ్యాటింగ్​ను బయటకు తీశారు రహానె- పుజారా ద్వయం. పరుగులు చేయడానికంటే బంతులు వృథా చేయడానికే వీరు మొగ్గు చూపారు. ఈ క్రమంలో ఈ జోడీ 179 బంతుల్లో కేవలం 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.

లార్డ్స్​ టెస్టు నాలుగో రోజు టీ విరామానికి టీమ్ఇండియా 3 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. దీంతో కోహ్లీసేనకు 64 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో అజింక్య రహానె (24*), ఛెతేశ్వర్​ పుజారా (29*) ఉన్నారు. ఇంగ్లాండ్​ బౌలర్లలో మార్క్​ వుడ్​ 2, సామ్ కరన్​ ఒక వికెట్​ తీసుకున్నారు.

56/3తో టీ విరామానికి వెళ్లిన కోహ్లీసేన రెండో సెషన్​లో పూర్తిగా డిఫెన్స్​కే ప్రాధాన్యమిచ్చింది. అనవసరపు షాట్లకు పాల్గొనకుండా సిసలైన టెస్టు బ్యాటింగ్​ను బయటకు తీశారు రహానె- పుజారా ద్వయం. పరుగులు చేయడానికంటే బంతులు వృథా చేయడానికే వీరు మొగ్గు చూపారు. ఈ క్రమంలో ఈ జోడీ 179 బంతుల్లో కేవలం 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.