ETV Bharat / sports

నేడే చూడండి... మహిళా టీ20 లీగ్

author img

By

Published : May 6, 2019, 9:21 AM IST

నేడు మహిళా టీ20 లీగ్ ప్రారంభం కానుంది. రాత్రి 7.30 గంటలకు మొదటి మ్యాచ్ జరగనుంది.

మహిళా టీ20

ఐపీఎల్​లో పురుషుల ఆటను ఆస్వాదిస్తున్న క్రికెట్ అభిమానులకు మరో శుభవార్త. నేటి నుంచి మహిళా టీ20 లీగ్ ప్రారంభం కానుంది. మొత్తం మూడు జట్లు పాల్గొంటున్నాయి. భారత మహిళా క్రికెటర్లు స్మృతి మందాన ట్రయల్​బ్లేజర్స్ జట్టుకు సారథ్యం వహిస్తుండగా, హర్మన్​ప్రీత్ కౌర్ సూపర్​నోవాస్ జట్టును నడిపించనుంది. మిథాలీరాజ్ వెలాసిటీ జట్టుకు కెప్టెన్​గా ఉండనుంది.

మూడు జట్లలో కలిపి మొత్తం 27 మంది భారత క్రికెటర్లు పాల్గొంటారు. వీరికి ఇదో మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. జమ్ము కశ్మీర్ అమ్మాయి జాసియా అక్తర్ స్మృతి జట్టు తరఫున ఆడనుంది.

భారత్‌తో పాటు ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ క్రికెటర్లు ఈ టోర్నీలో భాగం కానున్నారు. బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా మధ్య విభేదాల కారణంగా ఈ లీగ్​కు ఆసిస్ మహిళా క్రికెటర్లు దూరంగా ఉండనున్నారు.

లీగ్‌ దశలో ప్రతి జట్టు మిగతా రెండు జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. టాప్‌-2 జట్లు ఫైనల్‌కు చేరతాయి.

నేడు జైపుర్ వేదికగా మొదటి మ్యాచ్​లో హర్మన్​ప్రీత్ సారథ్యంలోని సూపర్​నోవాస్, స్మృతి మందాన ట్రయల్ బ్లేజర్స్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.

ఇవీ చూడండి.. యాదృచ్ఛికమే... కానీ ఇదే నిజం....

ఐపీఎల్​లో పురుషుల ఆటను ఆస్వాదిస్తున్న క్రికెట్ అభిమానులకు మరో శుభవార్త. నేటి నుంచి మహిళా టీ20 లీగ్ ప్రారంభం కానుంది. మొత్తం మూడు జట్లు పాల్గొంటున్నాయి. భారత మహిళా క్రికెటర్లు స్మృతి మందాన ట్రయల్​బ్లేజర్స్ జట్టుకు సారథ్యం వహిస్తుండగా, హర్మన్​ప్రీత్ కౌర్ సూపర్​నోవాస్ జట్టును నడిపించనుంది. మిథాలీరాజ్ వెలాసిటీ జట్టుకు కెప్టెన్​గా ఉండనుంది.

మూడు జట్లలో కలిపి మొత్తం 27 మంది భారత క్రికెటర్లు పాల్గొంటారు. వీరికి ఇదో మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. జమ్ము కశ్మీర్ అమ్మాయి జాసియా అక్తర్ స్మృతి జట్టు తరఫున ఆడనుంది.

భారత్‌తో పాటు ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ క్రికెటర్లు ఈ టోర్నీలో భాగం కానున్నారు. బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా మధ్య విభేదాల కారణంగా ఈ లీగ్​కు ఆసిస్ మహిళా క్రికెటర్లు దూరంగా ఉండనున్నారు.

లీగ్‌ దశలో ప్రతి జట్టు మిగతా రెండు జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. టాప్‌-2 జట్లు ఫైనల్‌కు చేరతాయి.

నేడు జైపుర్ వేదికగా మొదటి మ్యాచ్​లో హర్మన్​ప్రీత్ సారథ్యంలోని సూపర్​నోవాస్, స్మృతి మందాన ట్రయల్ బ్లేజర్స్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.

ఇవీ చూడండి.. యాదృచ్ఛికమే... కానీ ఇదే నిజం....

AP Video Delivery Log - 0100 GMT News
Monday, 6 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0045: Mexico Battle AP Clients Only 4209440
Hundreds join Battle of Puebla re-enactment
AP-APTN-2343: Yemen Hodeida AP Clients Only 4209438
UN accesses wheat silos in Yemen's Hodeida
AP-APTN-2319: North Macedonia Result AP Clients Only 4209437
Pendarovski wins North Macedonia presidential vote
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.