ETV Bharat / sports

2021 ఐపీఎల్ కోసం బీసీసీఐ కొత్త వ్యూహం! - బయోబబుల్​ ఏర్పాట్లతో ఐపీఎల్

2021 ఐపీఎల్ మ్యాచ్​లను వివిధ ప్రాంతాల్లో నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. బయోబబుల్​ ఏర్పాట్ల దృష్ట్యా తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.

BCCI looking at multiple cities to host season 14
ఐపీఎల్ 14 మ్యాచ్​ల నిర్వహణకు బీసీసీఐ కొత్త వ్యూహం
author img

By

Published : Feb 26, 2021, 6:24 PM IST

ఈ ఏడాది ఐపీఎల్​ మ్యాచ్​లు ఒకే ప్రాంతంలో కాకుండా నాలుగైదు ప్రాంతాల్లో నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు సీనియర్​ అధికారులు చర్చలు జరిపినట్లు బీసీసీఐ అధికారి వెల్లడించారు.

"ప్రణాళిక ప్రకారం కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ ఐపీఎల్ మ్యాచ్​ల నిర్వహణకు ప్రయత్నిస్తున్నాం. పరిస్థితులు కుదుటపడుతున్న నేపథ్యంలో అభిమానులకు మరింత చేరువయ్యేందుకే ఈ ప్రయత్నం. బయోబబుల్​ ఏర్పాట్ల దృష్ట్యా మ్యాచ్​ నిర్వహించే వేదికలను ఖరారు చేస్తాం. ఆటగాళ్ల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఉంటుంది."

-బీసీసీఐ అధికారి.

ఐపీఎల్​ 14 సీజన్​ను ముంబయి, కోల్​కతా, చెన్నై, హైదరాబాద్​ వేదికగా నిర్వహించడంపై చర్చలు జరుగుతున్నాయి.

ఇదీ చదవండి:అక్షర్ అద్భుత ప్రదర్శన​.. అచ్చం జడ్డూలానే

ఈ ఏడాది ఐపీఎల్​ మ్యాచ్​లు ఒకే ప్రాంతంలో కాకుండా నాలుగైదు ప్రాంతాల్లో నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు సీనియర్​ అధికారులు చర్చలు జరిపినట్లు బీసీసీఐ అధికారి వెల్లడించారు.

"ప్రణాళిక ప్రకారం కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ ఐపీఎల్ మ్యాచ్​ల నిర్వహణకు ప్రయత్నిస్తున్నాం. పరిస్థితులు కుదుటపడుతున్న నేపథ్యంలో అభిమానులకు మరింత చేరువయ్యేందుకే ఈ ప్రయత్నం. బయోబబుల్​ ఏర్పాట్ల దృష్ట్యా మ్యాచ్​ నిర్వహించే వేదికలను ఖరారు చేస్తాం. ఆటగాళ్ల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఉంటుంది."

-బీసీసీఐ అధికారి.

ఐపీఎల్​ 14 సీజన్​ను ముంబయి, కోల్​కతా, చెన్నై, హైదరాబాద్​ వేదికగా నిర్వహించడంపై చర్చలు జరుగుతున్నాయి.

ఇదీ చదవండి:అక్షర్ అద్భుత ప్రదర్శన​.. అచ్చం జడ్డూలానే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.