ETV Bharat / sports

రెండో టీ20లో రికార్డులే రికార్డులు..!

లాడర్​హిల్​ వేదికగా విండీస్​తో జరిగిన టీ 20లో టీమిండియా పలు రికార్డులు నమోదు చేసింది. మఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కొత్త రికార్డులు అందుకున్నారు.

author img

By

Published : Aug 5, 2019, 10:59 AM IST

Updated : Aug 5, 2019, 12:55 PM IST

భారత్ - విండీస్​

వెస్టిండీస్​తో జరిగిన రెండో టీ 20లో భారత్ 22 పరుగుల తేడాతో గెలిచింది. వర్షం కారణంగా డక్​వర్త్​ లూయిస్​ ప్రకారం టీమిండియా విజేతగా నిలిచింది. ఫలితంగా ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్​ కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్​లో పలు రికార్డులు నమోదయ్యాయి.

  1. వెస్టిండీస్​పై వరుసగా 5 టీ 20ల్లో విజయం సాధించింది భారత్​. గత ఏడాది నవంబర్ నుంచి ఇప్పటివరకు విండీస్​తో జరిగిన ఏ టీ 20లోనూ కోహ్లీసేన ఓడలేదు.
  2. విండీస్​పై వరుస సిరీస్​లు గెలిచిన రికార్డూ టీమిండియా పేరు మీద ఉంది. 2018-19లో 3-0, ఈ సిరీస్​లో 2-0 తేడాతో నెగ్గింది భారత్. విండీస్​తో టీ 20ల్లో ఇలా జరగడం ఇదే తొలిసారి.
  3. టీ 20ల్లో అత్యధిక సిక్సర్లు(107) కొట్టిన ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్​లో మూడు సిక్సర్లు బాదిన రోహిత్ ఈ ఘనత అందుకున్నాడు. ఇంతకు ముందు ఈ రికార్డు విండీస్ విధ్వంసకారుడు గేల్(105) పేరు మీద ఉంది.
  4. టీ 20ల్లో వెస్టిండీస్​పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్​మెన్​ రోహిత్ మరో ఘనత అందుకున్నాడు. 12 టీ 20ల్లో 47.22 సగటుతో 425 పరుగులు చేశాడు.
  5. వెస్టిండీస్ - భారత్​ ఇరు జట్ల మధ్య జరిగిన టీ 20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు కూడా రోహిత్​(24) పేరిటే నమోదైంది. ఆ తర్వాత 21 సిక్సర్లతో విండీస్ క్రికెటర్ ఎవిన్ లూయిస్ ఉన్నాడు.
  6. టీ 20ల్లో 21 ఇన్నింగ్స్​ల్లో 50కి పైగా పరుగులు చేసిన ఘనత అందుకున్నాడు రోహిత్​. ఇందులో 4 శతకాలు 17 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇంతకు ముందు ఈ రికార్డు కోహ్లీ(20) పేరిట ఉండేది.
  7. టీ 20ల్లో అత్యధిక బౌండరీలు(సిక్సర్లతో కలిపి) కొట్టిన రికార్డునూ అందుకున్నాడు హిట్ మ్యాన్​. 322 బౌండరీలతో(107 సిక్సర్లు, 115 ఫోర్లు) అగ్రస్థానంలో ఉన్నాడు.
  8. వరుసగా రెండు మ్యాచ్​ల్లో డకౌట్ అయ్యాడు విండీస్ ఆటగాడు లూయిస్. అతడి టీ 20 కెరీర్​లో ఇప్పటికి మూడు సార్లు మాత్రమే పరుగులేమి చేయకుండా వెనుదిరిగాడు. 2016లో అప్ఘానిస్థాన్​తో జరిగిన తన అరంగేట్ర మ్యాచ్​లో డకౌట్​ అయ్యాడు​. టీ 20ల్లో భారత్​పై రెండు సెంచరీలు నమోదు చేసిన ఏకైక బ్యాట్స్​మెన్ లూయిసే కావడం విశేషం.
  9. టీ 20ల్లో అత్యధిక ఫోర్లు కొట్టిన బ్యాట్స్​మన్​గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. 64 ఇన్నింగ్స్​ల్లో 224 ఫోర్లు కొట్టి శ్రీలంక ఆటగాడు తిలకరత్నే దిల్షాన్​ను(223 ఫోర్లు, 79 ఇన్నింగ్స్​) వెనక్కి నెట్టాడు.
  10. టీ 20ల్లో(ఐపీఎల్​తో కలుపుకుని) అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడు విరాట్ కోహ్లీ.. రైనా రికార్డును చెరిపివేశాడు. 254 ఇన్నింగ్స్​ల్లో 8వేల 416 పరుగులు చేశాడు. సురేశ్ రైనా 303 ఇన్నింగ్స్​ల్లో 8వేల 392 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
  11. ఆదివారం జరిగిన మ్యాచ్​లో 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది రోహిత్ - ధావన్ జోడి. వెస్టిండీస్​పై టీ 20ల్లో అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన ఓపెనింగ్ జోడిగా రికార్డు సృష్టించింది. అంతకుముందు బంగ్లాకు చెందిన తమీమ్ ఇక్బాల్ - లిటన్ దాస్ 61 పరుగులు నమోదు చేశారు.
  12. రిషభ్​పంత్ తను చివరగా ఆడిన నాలుగు టీ 20ల్లో సింగిల్ డిజిట్​కే పెవిలియన్ చేరాడు. ఆస్ట్రేలియాపై 3, 1.. ప్రస్తుతం విండీస్​పై 0, 4 స్కోర్లు నమోదు చేశాడు. టీ 20ల్లో అతడి సగటు 16.92

లాడర్​హిల్​ వేదికగా జరిగిన ఈ టీ 20లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్​ 5 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. అనంతరం విండీస్ 15.3 ఓవర్లో 4 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. ఇంతలో వర్షం కురవడం వల్ల మ్యాచ్ ఆగిపోయింది. డక్​వర్త్​ లూయిస్ ప్రకారం 22 పరుగులతో టీమిండియా మ్యాచ్​లో గెలిచి 2-0 తేడాతో సిరీస్​ కైవసం చేసుకుంది.

ఇది చదవండి: రెండో టీ-20 టీమిండియా​దే.. సిరీస్​ కైవసం

వెస్టిండీస్​తో జరిగిన రెండో టీ 20లో భారత్ 22 పరుగుల తేడాతో గెలిచింది. వర్షం కారణంగా డక్​వర్త్​ లూయిస్​ ప్రకారం టీమిండియా విజేతగా నిలిచింది. ఫలితంగా ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్​ కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్​లో పలు రికార్డులు నమోదయ్యాయి.

  1. వెస్టిండీస్​పై వరుసగా 5 టీ 20ల్లో విజయం సాధించింది భారత్​. గత ఏడాది నవంబర్ నుంచి ఇప్పటివరకు విండీస్​తో జరిగిన ఏ టీ 20లోనూ కోహ్లీసేన ఓడలేదు.
  2. విండీస్​పై వరుస సిరీస్​లు గెలిచిన రికార్డూ టీమిండియా పేరు మీద ఉంది. 2018-19లో 3-0, ఈ సిరీస్​లో 2-0 తేడాతో నెగ్గింది భారత్. విండీస్​తో టీ 20ల్లో ఇలా జరగడం ఇదే తొలిసారి.
  3. టీ 20ల్లో అత్యధిక సిక్సర్లు(107) కొట్టిన ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్​లో మూడు సిక్సర్లు బాదిన రోహిత్ ఈ ఘనత అందుకున్నాడు. ఇంతకు ముందు ఈ రికార్డు విండీస్ విధ్వంసకారుడు గేల్(105) పేరు మీద ఉంది.
  4. టీ 20ల్లో వెస్టిండీస్​పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్​మెన్​ రోహిత్ మరో ఘనత అందుకున్నాడు. 12 టీ 20ల్లో 47.22 సగటుతో 425 పరుగులు చేశాడు.
  5. వెస్టిండీస్ - భారత్​ ఇరు జట్ల మధ్య జరిగిన టీ 20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు కూడా రోహిత్​(24) పేరిటే నమోదైంది. ఆ తర్వాత 21 సిక్సర్లతో విండీస్ క్రికెటర్ ఎవిన్ లూయిస్ ఉన్నాడు.
  6. టీ 20ల్లో 21 ఇన్నింగ్స్​ల్లో 50కి పైగా పరుగులు చేసిన ఘనత అందుకున్నాడు రోహిత్​. ఇందులో 4 శతకాలు 17 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇంతకు ముందు ఈ రికార్డు కోహ్లీ(20) పేరిట ఉండేది.
  7. టీ 20ల్లో అత్యధిక బౌండరీలు(సిక్సర్లతో కలిపి) కొట్టిన రికార్డునూ అందుకున్నాడు హిట్ మ్యాన్​. 322 బౌండరీలతో(107 సిక్సర్లు, 115 ఫోర్లు) అగ్రస్థానంలో ఉన్నాడు.
  8. వరుసగా రెండు మ్యాచ్​ల్లో డకౌట్ అయ్యాడు విండీస్ ఆటగాడు లూయిస్. అతడి టీ 20 కెరీర్​లో ఇప్పటికి మూడు సార్లు మాత్రమే పరుగులేమి చేయకుండా వెనుదిరిగాడు. 2016లో అప్ఘానిస్థాన్​తో జరిగిన తన అరంగేట్ర మ్యాచ్​లో డకౌట్​ అయ్యాడు​. టీ 20ల్లో భారత్​పై రెండు సెంచరీలు నమోదు చేసిన ఏకైక బ్యాట్స్​మెన్ లూయిసే కావడం విశేషం.
  9. టీ 20ల్లో అత్యధిక ఫోర్లు కొట్టిన బ్యాట్స్​మన్​గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. 64 ఇన్నింగ్స్​ల్లో 224 ఫోర్లు కొట్టి శ్రీలంక ఆటగాడు తిలకరత్నే దిల్షాన్​ను(223 ఫోర్లు, 79 ఇన్నింగ్స్​) వెనక్కి నెట్టాడు.
  10. టీ 20ల్లో(ఐపీఎల్​తో కలుపుకుని) అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడు విరాట్ కోహ్లీ.. రైనా రికార్డును చెరిపివేశాడు. 254 ఇన్నింగ్స్​ల్లో 8వేల 416 పరుగులు చేశాడు. సురేశ్ రైనా 303 ఇన్నింగ్స్​ల్లో 8వేల 392 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
  11. ఆదివారం జరిగిన మ్యాచ్​లో 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది రోహిత్ - ధావన్ జోడి. వెస్టిండీస్​పై టీ 20ల్లో అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన ఓపెనింగ్ జోడిగా రికార్డు సృష్టించింది. అంతకుముందు బంగ్లాకు చెందిన తమీమ్ ఇక్బాల్ - లిటన్ దాస్ 61 పరుగులు నమోదు చేశారు.
  12. రిషభ్​పంత్ తను చివరగా ఆడిన నాలుగు టీ 20ల్లో సింగిల్ డిజిట్​కే పెవిలియన్ చేరాడు. ఆస్ట్రేలియాపై 3, 1.. ప్రస్తుతం విండీస్​పై 0, 4 స్కోర్లు నమోదు చేశాడు. టీ 20ల్లో అతడి సగటు 16.92

లాడర్​హిల్​ వేదికగా జరిగిన ఈ టీ 20లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్​ 5 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. అనంతరం విండీస్ 15.3 ఓవర్లో 4 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. ఇంతలో వర్షం కురవడం వల్ల మ్యాచ్ ఆగిపోయింది. డక్​వర్త్​ లూయిస్ ప్రకారం 22 పరుగులతో టీమిండియా మ్యాచ్​లో గెలిచి 2-0 తేడాతో సిరీస్​ కైవసం చేసుకుంది.

ఇది చదవండి: రెండో టీ-20 టీమిండియా​దే.. సిరీస్​ కైవసం

Intro:nullBody:3 videos sent via ftp file : keerti zareena

Zarina Wahab will be mothering Mustafa in The Last Meal !

Zarina Wahab was considered to have filled in the vacuum left behind by the Jaya Bhaduri’s exit from big screen after marriage. Her girl-next-door image made Zarina Wahab star of parallel cinema. Two films back to back, Chitchor in ’76 and Gharonda in ’77 made Zarina a household name. After her marriage, about three decades back, to Aditya Pancholi, she too bid farewell to acting to look after her children Sooraj ans Sana. She did a lot of television too and now is seen in many projects including short films.

Her latest short film The Last Meal is ready which also features young and dashing Mustafa. Mustafa is son of Abbas Burmawala of director duo Abbas Mustan. In fact Mustafa debuted a couple of years back with ‘Machine’ which was directed by Abbas Mustan. He’ll be seen playing lead in The Last Meal, which is produced by Indian New Wave and MAC Creations. It will be aired on one of the biggest digital platforms MX Player. Incidentally Mustafa interacted along with Zarina and director and producer on his birthday.

Mustafa and Zarina's short film The Last Meal is directed by Kumar Siddharth and produced by Mateen Merchant. Mustafa said ‘I am super excited to have been working with Zarina ma'am. She is an amazing actor and a brilliant human being. It was a fantastic experience. I just loved it. Waiting for the audience reaction to the film. We have literally worked very hard on this film. Also, this is my digital debut so very nervous to know the audience in this space’.

The film has an ensemble crew and cast and it's just adding on the anticipation of the film The Last Meal.
Conclusion:null
Last Updated : Aug 5, 2019, 12:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.