ETV Bharat / sports

ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

ఇప్పటికే ఇంగ్లండ్​పై వన్డే సిరీస్ గెలిచిన భారత మహిళా జట్టు..అదే ఊపును టీ20 సిరీస్​లోనూ  కొనసాగించాలని చూస్తోంది. గువహటి వేదికగా మొదటి మ్యాచ్​ జరుగుతోంది.

author img

By

Published : Mar 4, 2019, 10:57 AM IST

మహిళల జట్టు

అసోం గువహటి వేదికగా మహిళల బారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టీ 20లో భారత్ టాస్​ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే వన్డే సిరీస్​ను 2-1 తేడాతో గెలుపొంది అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది. స్మృతి మంధాన కెప్టెన్​గా వ్యవహరించనుంది.

ఇంతకు ముందు న్యూజిలాండ్ పర్యటనలో వన్డే సిరీస్​ 2-1తో గెలిచి, పొట్టి ఫార్మాట్​ను 0-3 తేడాతో ఓడిపోయింది ఉమెన్ ఇన్ బ్లూ.
టీ20 సారధి హర్మన్ ప్రీత్ కౌర్ మోకాలి గాయం నుంచి కోలుకోలేదు. దాంతో సూపర్ ఫాంలో ఉన్న స్మృతి మంధానకు కెప్టెన్​గాను నిరూపించుకునే అవకాశం లభించింది. కివీస్​ పర్యటనలో సెంచరీ, ఇంగ్లండ్​తో వన్డే సిరీస్​లో రెండు అర్ధ సెంచరీలు చేసిన ఆమె ఇప్పటికే బ్యాట్స్ ఉమెన్​గా విజయవంతమైంది.

హార్మన్ ప్రీత్ గైర్హాజరుతో అందరి కళ్లు మిథాలీ ​ఆటపైనే ఉండనున్నాయి. న్యూజిలాండ్​ పర్యటనలో ఆమెకు తొలి రెండు టీ20ల్లో అవకాశం లభించలేదు. మూడో మ్యాచ్​లో 24 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచింది. ఇక ఈ సిరీస్​లో ఎలా ఆడుతుందో చూడాలి.

వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్​కు ముందే ఆమె రిటైరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఈ సిరీస్​లో మిథాలీ అనుభవం జట్టుకు ఏ విధంగా ఉపయోగపడుతుందో...!

గతేడాది టీట్వంటీ ప్రపంచకప్​ తర్వాత జట్టులోకి ఎంట్రీ ఇస్తోంది వేద కృష్ణమూర్తి. హర్లిన్ డియోల్, భారతి పుల్మలి తమ బౌలింగ్​ను నిరూపించుకునేందుకు ఇదే సరైన అవకాశం. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కోమల్ జంజడ్ ఈ సిరీస్​తో అరంగేట్రం చేస్తోంది. శిఖా పాండే పేస్ బౌలింగ్ బాధ్యతలు చూడనుంది.

undefined

అసోం గువహటి వేదికగా మహిళల బారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టీ 20లో భారత్ టాస్​ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే వన్డే సిరీస్​ను 2-1 తేడాతో గెలుపొంది అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది. స్మృతి మంధాన కెప్టెన్​గా వ్యవహరించనుంది.

ఇంతకు ముందు న్యూజిలాండ్ పర్యటనలో వన్డే సిరీస్​ 2-1తో గెలిచి, పొట్టి ఫార్మాట్​ను 0-3 తేడాతో ఓడిపోయింది ఉమెన్ ఇన్ బ్లూ.
టీ20 సారధి హర్మన్ ప్రీత్ కౌర్ మోకాలి గాయం నుంచి కోలుకోలేదు. దాంతో సూపర్ ఫాంలో ఉన్న స్మృతి మంధానకు కెప్టెన్​గాను నిరూపించుకునే అవకాశం లభించింది. కివీస్​ పర్యటనలో సెంచరీ, ఇంగ్లండ్​తో వన్డే సిరీస్​లో రెండు అర్ధ సెంచరీలు చేసిన ఆమె ఇప్పటికే బ్యాట్స్ ఉమెన్​గా విజయవంతమైంది.

హార్మన్ ప్రీత్ గైర్హాజరుతో అందరి కళ్లు మిథాలీ ​ఆటపైనే ఉండనున్నాయి. న్యూజిలాండ్​ పర్యటనలో ఆమెకు తొలి రెండు టీ20ల్లో అవకాశం లభించలేదు. మూడో మ్యాచ్​లో 24 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచింది. ఇక ఈ సిరీస్​లో ఎలా ఆడుతుందో చూడాలి.

వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్​కు ముందే ఆమె రిటైరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఈ సిరీస్​లో మిథాలీ అనుభవం జట్టుకు ఏ విధంగా ఉపయోగపడుతుందో...!

గతేడాది టీట్వంటీ ప్రపంచకప్​ తర్వాత జట్టులోకి ఎంట్రీ ఇస్తోంది వేద కృష్ణమూర్తి. హర్లిన్ డియోల్, భారతి పుల్మలి తమ బౌలింగ్​ను నిరూపించుకునేందుకు ఇదే సరైన అవకాశం. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కోమల్ జంజడ్ ఈ సిరీస్​తో అరంగేట్రం చేస్తోంది. శిఖా పాండే పేస్ బౌలింగ్ బాధ్యతలు చూడనుంది.

undefined
AP Video Delivery Log - 2300 GMT News
Sunday, 3 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2133: Internet Trump SKorea Drills AP Clients Only 4198995
Trump: nixed drills to save money, ease tensions
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.