ETV Bharat / sports

పట్టుబిగించిన భారత్.. టీ విరామానికి 221/8

author img

By

Published : Feb 15, 2021, 2:22 PM IST

రెండో ఇన్నింగ్స్​లో ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్న భారత్.. భారీ ఆధిక్యంలో ఉంది. అశ్విన్ అర్ధశతకంతో ఆకట్టుకుని బ్యాటింగ్ చేస్తున్నాడు.

ind vs eng second test tea break
పట్టుబిగించిన భారత్.. టీ విరామానికి 221/8

మూడో రోజు ఆటలో రెండో సెషన్‌ పూర్తయ్యేసరికి భారత్‌ 221/8 స్కోర్‌తో నిలిచింది. అశ్విన్‌(68) కీలక ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు. అతడికి తోడుగా ప్రస్తుతం ఇషాంత్‌ శర్మ(0) క్రీజులో ఉన్నాడు. ఈ సెషన్‌లో మొత్తం 25 ఓవర్లలో భారత్‌ 65 పరుగులు సాధించి 2 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(62), కుల్‌దీప్‌ యాదవ్‌(3)ను మొయిన్‌ అలీ స్వల్ప వ్యవధిలో ఔట్‌ చేశాడు. ఇద్దరినీ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ప్రస్తుతం భారత్‌ 416 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది.

మూడో రోజు ఆటలో రెండో సెషన్‌ పూర్తయ్యేసరికి భారత్‌ 221/8 స్కోర్‌తో నిలిచింది. అశ్విన్‌(68) కీలక ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు. అతడికి తోడుగా ప్రస్తుతం ఇషాంత్‌ శర్మ(0) క్రీజులో ఉన్నాడు. ఈ సెషన్‌లో మొత్తం 25 ఓవర్లలో భారత్‌ 65 పరుగులు సాధించి 2 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(62), కుల్‌దీప్‌ యాదవ్‌(3)ను మొయిన్‌ అలీ స్వల్ప వ్యవధిలో ఔట్‌ చేశాడు. ఇద్దరినీ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ప్రస్తుతం భారత్‌ 416 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.