ETV Bharat / sports

బ్రిస్బేన్​ టెస్టు: లంచ్​ విరామానికి టీమిండియా 161/4

author img

By

Published : Jan 17, 2021, 7:40 AM IST

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు మూడో రోజు ఆటలో భోజన విరామ సమయానికి భారత్​ నాలుగు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. క్రీజులో మయాంక్​ అగర్వాల్​(38), పంత్​(4) ఉన్నారు.

brs
బ్రిస్బేన్​

ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టులో టీమ్​ఇండియా నిలకడగా ఆడుతోంది. మూడో రోజు తొలి సెషన్​ పూర్తయ్యే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది.

ఓవర్​నైట్​ స్కోరు 62/2 మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్​.. 105 పరుగుల వద్ద మూడో వికెట్​ కోల్పోయింది. హేజిల్​వుడ్​ బౌలింగ్​లో పుజారా(25) పైన్​ చేతికి చిక్కాడు. 37 పరుగులు చేసిన రహానే నాలుగో వికెట్​గా వెనుదిరిగాడు. క్రీజులో మయాంక్​ అగర్వాల్​(38), పంత్​(4) ఉన్నారు. ఆసీస్​ తొలి ఇన్నింగ్స్​లో 369 పరుగులకు ఆలౌట్​ అయింది.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టులో టీమ్​ఇండియా నిలకడగా ఆడుతోంది. మూడో రోజు తొలి సెషన్​ పూర్తయ్యే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది.

ఓవర్​నైట్​ స్కోరు 62/2 మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్​.. 105 పరుగుల వద్ద మూడో వికెట్​ కోల్పోయింది. హేజిల్​వుడ్​ బౌలింగ్​లో పుజారా(25) పైన్​ చేతికి చిక్కాడు. 37 పరుగులు చేసిన రహానే నాలుగో వికెట్​గా వెనుదిరిగాడు. క్రీజులో మయాంక్​ అగర్వాల్​(38), పంత్​(4) ఉన్నారు. ఆసీస్​ తొలి ఇన్నింగ్స్​లో 369 పరుగులకు ఆలౌట్​ అయింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.