ETV Bharat / sports

ఆసీస్​తో టీ20 పోరుకు ముందు కేఫ్​లో భారత ఆటగాళ్లు

author img

By

Published : Dec 4, 2020, 10:21 AM IST

ఆస్ట్రేలియాతో టీ20 పోరుకు ముందు భారత ఆటగాళ్లు సరదాగా అలా కేఫ్​లో కనిపించారు. ఆ సమయంలో దిగిన ఫొటోను ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Hardik Pandya, Kohli, Rahul and Mayank Agarwal 'out and about in sunny Canberra'
ఆసీస్​తో టీ20 పోరుకు ముందు కేఫ్​లో భారత ఆటగాళ్లు

ఆస్ట్రేలియాతో టీ20 పోరుకు అంతా సిద్ధమైంది. ఈ మ్యాచ్​ కోసం నెట్స్​లో ప్రాక్టీస్ చేసి శ్రమించిన భారత ఆటగాళ్లు అలా సరదాగా బయటకు వెళ్లి ఎంజాయ్ చేశారు. కాన్​బెర్రాలోని ఓ కేఫ్​లో వీరంతా కనిపించారు. ఆ సమయంలో దిగిన ఫొటోను ఆల్​రౌండర్​ హార్దిక్ పాండ్యా తన ఇన్​స్టాలో పోస్ట్ చేశాడు. ఇందులో పాండ్యా, సారథి కోహ్లీ, రాహుల్, మయాంక్ అగర్వాల్​తో పాటు అతడి సతీమణి ఉన్నారు.

ఇప్పటికే జరిగిన వన్డే సిరీస్​ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా. వరుసగా రెండు మ్యాచ్​లు ఓడిన భారత్ చివరి మ్యాచ్​లో గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉంది. అలాగే వన్డేల్లో గెలిచిన కంగారూ జట్టు టీ20ల్లోనూ విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. మొదటి మ్యాచ్ మనుకా ఓవల్ వేదికగా జరగనుంది.

ఆస్ట్రేలియాతో టీ20 పోరుకు అంతా సిద్ధమైంది. ఈ మ్యాచ్​ కోసం నెట్స్​లో ప్రాక్టీస్ చేసి శ్రమించిన భారత ఆటగాళ్లు అలా సరదాగా బయటకు వెళ్లి ఎంజాయ్ చేశారు. కాన్​బెర్రాలోని ఓ కేఫ్​లో వీరంతా కనిపించారు. ఆ సమయంలో దిగిన ఫొటోను ఆల్​రౌండర్​ హార్దిక్ పాండ్యా తన ఇన్​స్టాలో పోస్ట్ చేశాడు. ఇందులో పాండ్యా, సారథి కోహ్లీ, రాహుల్, మయాంక్ అగర్వాల్​తో పాటు అతడి సతీమణి ఉన్నారు.

ఇప్పటికే జరిగిన వన్డే సిరీస్​ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా. వరుసగా రెండు మ్యాచ్​లు ఓడిన భారత్ చివరి మ్యాచ్​లో గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉంది. అలాగే వన్డేల్లో గెలిచిన కంగారూ జట్టు టీ20ల్లోనూ విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. మొదటి మ్యాచ్ మనుకా ఓవల్ వేదికగా జరగనుంది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.