ETV Bharat / sports

భారత్-న్యూజిలాండ్ సిరీస్​.. ఓటీటీలో లైవ్ ప్రసారం

author img

By

Published : Nov 10, 2020, 11:58 AM IST

కివీస్ క్రికెట్ బోర్డుతో ఆరేళ్ల ఒప్పందం చేసుకున్న అమెజాన్ ప్రైమ్.. ఆ దేశంలో జరిగే అన్ని ఫార్మాట్ల లైవ్ మ్యాచ్​ల్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ విషయాన్ని మంగళవారం వెల్లడించారు.

Amazon Prime Video forays into live sports bags India rights for New Zealand cricket
భారత్ vs న్యూజిలాండ్

సినిమాలు, వెబ్​ సిరీస్​లు మాత్రమే చూసే అమెజాన్ ప్రైమ్​ వీడియోలో ఇకపై లైవ్​ క్రికెట్​ కూడా చూడొచ్చు. ఈ విషయాన్ని సదరు సంస్థ మంగళవారం వెల్లడించింది.

న్యూజిలాండ్​ బోర్డుతో ఒప్పందం కుదుర్చుకున్న ఈ సంస్థ.. రానున్న ఆరేళ్ల పాటు(2020 నుంచి 2026 వరకు) ఆ దేశంలో జరిగే అన్ని ఫార్మాట్ల మ్యాచ్​లను యాప్​లో లైవ్ ప్రసారం చేయనుంది అమెజాన్. 2022 ప్రారంభంలో భారత్​తో జరిగే సిరీస్​లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

ఆస్ట్రేలియా పర్యటనకు సిద్ధమైన టీమ్​ఇండియా.. నవంబరు 27 నుంచి కంగారూ దేశంలో వన్డే, టీ20, టెస్టులు ఆడనుంది.

ఇది చదవండి: టీవీలోనూ క్రికెట్​ చూడని అమ్మాయి.. మినీ ఐపీఎల్​లో

సినిమాలు, వెబ్​ సిరీస్​లు మాత్రమే చూసే అమెజాన్ ప్రైమ్​ వీడియోలో ఇకపై లైవ్​ క్రికెట్​ కూడా చూడొచ్చు. ఈ విషయాన్ని సదరు సంస్థ మంగళవారం వెల్లడించింది.

న్యూజిలాండ్​ బోర్డుతో ఒప్పందం కుదుర్చుకున్న ఈ సంస్థ.. రానున్న ఆరేళ్ల పాటు(2020 నుంచి 2026 వరకు) ఆ దేశంలో జరిగే అన్ని ఫార్మాట్ల మ్యాచ్​లను యాప్​లో లైవ్ ప్రసారం చేయనుంది అమెజాన్. 2022 ప్రారంభంలో భారత్​తో జరిగే సిరీస్​లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

ఆస్ట్రేలియా పర్యటనకు సిద్ధమైన టీమ్​ఇండియా.. నవంబరు 27 నుంచి కంగారూ దేశంలో వన్డే, టీ20, టెస్టులు ఆడనుంది.

ఇది చదవండి: టీవీలోనూ క్రికెట్​ చూడని అమ్మాయి.. మినీ ఐపీఎల్​లో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.