ETV Bharat / sitara

ప్రముఖ సింగర్ ఎస్పీ బాలుకు కరోనా

author img

By

Published : Aug 5, 2020, 12:56 PM IST

Updated : Aug 5, 2020, 2:21 PM IST

గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

ప్రముఖ సింగర్ ఎస్పీ బాలుకు కరోనా
ఎస్పీ బాలుకు కరోనా

టాలీవుడ్​లోని మరో ప్రముఖుడు కరోనా బారిన పడ్డారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

ఈయన కంటే ముందు తెలుగు చిత్రసీమకు చెందిన దర్శకులు రాజమౌళి, తేజ, సింగర్ స్మితతో పాటు పలువురు నటీనటులు కరోనా బారిన పడ్డారు. ఇటీవలే నిర్మాత పోకూరి రామారావు ఈ వైరస్​ వల్లే మరణించారు.

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

టాలీవుడ్​లోని మరో ప్రముఖుడు కరోనా బారిన పడ్డారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

ఈయన కంటే ముందు తెలుగు చిత్రసీమకు చెందిన దర్శకులు రాజమౌళి, తేజ, సింగర్ స్మితతో పాటు పలువురు నటీనటులు కరోనా బారిన పడ్డారు. ఇటీవలే నిర్మాత పోకూరి రామారావు ఈ వైరస్​ వల్లే మరణించారు.

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
Last Updated : Aug 5, 2020, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.