ETV Bharat / sitara

కదులుతున్న రైలులో 'హౌస్​ఫుల్ 4' ప్రచారం - SPECIAL TRAIN FOR HOUSEFULL 4 CINEMA

ప్రత్యేక రైలు ఏర్పాటు చేసుకుని ప్రచారం చేసింది 'హౌస్​ఫుల్ 4' చిత్రబృందం. ఈ ప్రమోషన్​లో నటీనటులు.. పాటలు పాడుతూ, డ్యాన్స్​ చేస్తూ సందడి చేశారు.

కదులుతున్న రైలులో 'హౌస్​ఫుల్ 4' ప్రచారం
author img

By

Published : Oct 17, 2019, 3:14 PM IST

అక్షయ్​కుమార్ హీరోగా నటించిన సినిమా 'హౌస్​ఫుల్-4'. ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం చేస్తోన్న చిత్రబృందం, కాస్త వినుత్నంగా ఆలోచించింది. కదులుతున్న రైలులో చిత్ర ప్రమోషన్​ను చేయాలని నిర్ణయించుకుంది. అందుకోసం ముంబయి నుంచి దిల్లీ వరకు ప్రత్యేక ట్రైన్​ను ఏర్పాటు చేసింది. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో అక్షయ్ కుమార్, రితేశ్ దేశ్​ముఖ్, బాబీ డియోల్, పూజా హెగ్డే, కృతి సనన్, కృతి కర్బందా తదితరులు సందడి చేశారు.

కదులుతున్న రైలులో 'హౌస్​ఫుల్ 4' ప్రచారం
SPECIAL TRAIN FOR HOUSEFULL 4 CINEMA
హౌస్​ఫుల్-4 కోసం ప్రత్యేక రైలు

ఈ రైలును మొత్తం పోస్టర్​లతో నింపేసింది చిత్రబృందం. అందులో ప్రయాణించిన నటీనటులు అందరూ పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ ఆకట్టుకున్నారు.

పునర్జన్మల నేపథ్య కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి ఫరాద్ శాంజీ దర్శకత్వం వహించాడు. సాజిద్ నడియావాలా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్​ అలరిస్తోంది.

ఇది చదవండి: హౌస్​ఫుల్​4: ఓ పాట కోసం 200 మంది డ్యాన్సర్లు

అక్షయ్​కుమార్ హీరోగా నటించిన సినిమా 'హౌస్​ఫుల్-4'. ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం చేస్తోన్న చిత్రబృందం, కాస్త వినుత్నంగా ఆలోచించింది. కదులుతున్న రైలులో చిత్ర ప్రమోషన్​ను చేయాలని నిర్ణయించుకుంది. అందుకోసం ముంబయి నుంచి దిల్లీ వరకు ప్రత్యేక ట్రైన్​ను ఏర్పాటు చేసింది. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో అక్షయ్ కుమార్, రితేశ్ దేశ్​ముఖ్, బాబీ డియోల్, పూజా హెగ్డే, కృతి సనన్, కృతి కర్బందా తదితరులు సందడి చేశారు.

కదులుతున్న రైలులో 'హౌస్​ఫుల్ 4' ప్రచారం
SPECIAL TRAIN FOR HOUSEFULL 4 CINEMA
హౌస్​ఫుల్-4 కోసం ప్రత్యేక రైలు

ఈ రైలును మొత్తం పోస్టర్​లతో నింపేసింది చిత్రబృందం. అందులో ప్రయాణించిన నటీనటులు అందరూ పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ ఆకట్టుకున్నారు.

పునర్జన్మల నేపథ్య కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి ఫరాద్ శాంజీ దర్శకత్వం వహించాడు. సాజిద్ నడియావాలా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్​ అలరిస్తోంది.

ఇది చదవండి: హౌస్​ఫుల్​4: ఓ పాట కోసం 200 మంది డ్యాన్సర్లు

Intro:मथुरा। 25 अक्टूबर को हाउसफुल 4 मूवी के प्रमोशन के लिए फिल्म अभिनेता अभिनेत्री पहली बार रेलवे की स्पेशल ट्रेन द्वारा मुंबई से दिल्ली फिल्म का प्रमोशन करते हुए नजर आ रहे हैं। स्पेशल ट्रेन आज आगरा से दिल्ली के लिए रवाना हुई और मथुरा जंक्शन से गुजरती हुई ट्रेन में अभिनेताओं की कुछ तस्वीरें कैद की गई। ईटीवी भारत के पास एक्सक्लूसिव से तस्वीर।Body: पहली बार भारतीय रेल स्पेशल ट्रेन द्वारा हाउसफुल 4 मूवी के प्रमोशन ऑन व्हील्स शुरू किया गया। 25 अक्टूबर को हाउसफुल 4 मूवी सिनेमाघरों में रिलीज की जाएगी ।फिल्म के प्रमोशन के लिए स्पेशल ट्रेन में सवार अभिनेता अक्षय कुमार, बॉबी देओल, रितेश देशमुख ,अभिनेत्री कृति खरबंदा ,कृति सेनन और पूजा हेगडे ट्रैन मैं सवार थे। फिल्म के अभिनेता साजिद नाडियाडवाला की है।Conclusion:हॉउसफुल 4 मूवीस की स्पेशल ट्रेन मथुरा जंक्शन से सुबह 10:25 पर गुजरी और यह ट्रेन मुंबई से दिल्ली के लिए प्रमोशन ऑन व्हील्स शुरू किया गया है ।स्पेशल ट्रेन में अक्षय कुमार, बॉबी देओल सहित कई हीरो अभिनेत्रियां आपस में इंजॉय करती हुई नजर आ रही हैं।



रैप से भेजी खबर


Mathura repoeter
Praveen sharma
9410271733,8979375445
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.