ETV Bharat / sitara

సుశాంత్ కేసును సీబీఐకి సిఫార్సు చేసిన సీఎం నితీశ్

author img

By

Published : Aug 4, 2020, 11:36 AM IST

Updated : Aug 4, 2020, 1:34 PM IST

Sushant Singh Rajput's death case
సుశాంత్ కేసు సీబీఐకి సిఫార్సు చేసిన సీఎం నితీశ్

11:33 August 04

సుశాంత్ తండ్రి విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్న నితీశ్

సుశాంత్ సింగ్ రాజ్​పుత్ కేసును సీబీఐకి సిఫార్సు చేస్తూ, బిహార్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రకటన చేశారు. అందుకు తగ్గ ఏర్పాట్లు త్వరగా పూర్తయ్యేలా చూడాలని డీజీపీ గుప్తేశ్వర్​ పాండేకు సూచించారు. సత్వరమే సీబీఐకి ఈ కేసుకు సంబంధించిన వివరాలు అందజేస్తామని తెలిపారు.

11:33 August 04

సుశాంత్ తండ్రి విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్న నితీశ్

సుశాంత్ సింగ్ రాజ్​పుత్ కేసును సీబీఐకి సిఫార్సు చేస్తూ, బిహార్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రకటన చేశారు. అందుకు తగ్గ ఏర్పాట్లు త్వరగా పూర్తయ్యేలా చూడాలని డీజీపీ గుప్తేశ్వర్​ పాండేకు సూచించారు. సత్వరమే సీబీఐకి ఈ కేసుకు సంబంధించిన వివరాలు అందజేస్తామని తెలిపారు.

Last Updated : Aug 4, 2020, 1:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.