ETV Bharat / lifestyle

మగువ మనసు దోచే కాంచీపురం డిజైన్లు - FASHION

కాంచీపురం ​ఉత్పత్తులకున్న క్రేజే వేరు. మగువలు కోరుకునే ఈ అందమైన డిజైన్లు ఇప్పుడు హైదరాబాద్​లో కొలువుదీరాయి. టర్కిష్​ సంప్రదాయ కళాత్మకతతో 'ఏ డే లైక్​ రాయల్'​ పేరుతో వీటిని ఏర్పాటు చేశారు.

ఏ డే లైక్​ రాయల్​ పేరిట ప్రదర్శన
author img

By

Published : Feb 2, 2019, 3:19 PM IST

Updated : Feb 2, 2019, 4:32 PM IST

ఏ డే లైక్​ రాయల్​ పేరిట ప్రదర్శన
ట్రెండో మీటర్‌గా పేరొందిన ప్రముఖ కాంచీపురం చీరల సరికొత్త కలెక్షన్‌ రాజధాని వాసులకు అందుబాటులోకి వచ్చింది. బంజారాహిల్స్‌లోని హయత్‌ ప్లేస్‌లో 'ఏ డే లైక్‌ రాయల్‌ ' పేరిట ప్రదర్శన కొలువుదీరింది. శీష్‌ మహల్‌ శీర్షికన టర్కిష్‌ సంప్రదాయ కళాత్మకతతో వీటిని రూపొందించారు. ఇందులో కాంచీపురం చీరలు, అప్పెరల్స్‌ లెహంగాలు, గౌన్లు, లచాస్‌, అనార్కలి జాకెట్లలను వస్త్రాభిమానులకు అందుబాటులో ఉంచారు.
undefined

మగువ వివాహ సమయంలో మహారాణిల మెరిసిపోయేలా యాంటిక్‌ జరీ, గోల్డెన్‌ సిల్వర్‌ జరీ, టిష్యూ షిమ్మర్‌ శారీలు, జమావర్‌ డిజైనర్‌ శారీలు మొదలైనవి అందిస్తున్నట్లు డిజైనర్‌ బీనా కన్నన్‌ పేర్కొన్నారు.

మహిళల అభిరుచులకు అద్దంపట్టే ఈ కాంచీపురం డిజైన్ల ప్రదర్శన రేపటి నుంచి అందరికి అందుబాటులో ఉండనున్నాయి.

ఏ డే లైక్​ రాయల్​ పేరిట ప్రదర్శన
ట్రెండో మీటర్‌గా పేరొందిన ప్రముఖ కాంచీపురం చీరల సరికొత్త కలెక్షన్‌ రాజధాని వాసులకు అందుబాటులోకి వచ్చింది. బంజారాహిల్స్‌లోని హయత్‌ ప్లేస్‌లో 'ఏ డే లైక్‌ రాయల్‌ ' పేరిట ప్రదర్శన కొలువుదీరింది. శీష్‌ మహల్‌ శీర్షికన టర్కిష్‌ సంప్రదాయ కళాత్మకతతో వీటిని రూపొందించారు. ఇందులో కాంచీపురం చీరలు, అప్పెరల్స్‌ లెహంగాలు, గౌన్లు, లచాస్‌, అనార్కలి జాకెట్లలను వస్త్రాభిమానులకు అందుబాటులో ఉంచారు.
undefined

మగువ వివాహ సమయంలో మహారాణిల మెరిసిపోయేలా యాంటిక్‌ జరీ, గోల్డెన్‌ సిల్వర్‌ జరీ, టిష్యూ షిమ్మర్‌ శారీలు, జమావర్‌ డిజైనర్‌ శారీలు మొదలైనవి అందిస్తున్నట్లు డిజైనర్‌ బీనా కన్నన్‌ పేర్కొన్నారు.

మహిళల అభిరుచులకు అద్దంపట్టే ఈ కాంచీపురం డిజైన్ల ప్రదర్శన రేపటి నుంచి అందరికి అందుబాటులో ఉండనున్నాయి.

( ) నిత్యం కంప్యూటర్లతో కుస్తీ పట్టే ఉద్యోగులు క్రీడలపై దృష్టిసారించారు. తెలంగాణ కార్పొరేట్ ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్ లో నగరం లో వివిధ కార్పొరేట్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీని... తెలంగాణ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ రావు తెలంగాణ క్రీడా ప్రాధికారిక సంస్థ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో 20 టీములు తలపడనున్నాయి. నిత్యం పని ఒత్తిడితో ఉండే కార్పొరేట్ ఉద్యోగులకు... ఈ క్రీడలు మరింత పనిచేసే విధంగా ఉత్సాహాన్ని ఇస్తాయని ప్రకాశరావు అన్నారు.

విజువల్స్..
Last Updated : Feb 2, 2019, 4:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.