ETV Bharat / jagte-raho

ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి... చివరకు శవమై! - తెలంగాణ వార్తలు

వారం రోజుల కిందట ఓ యువతి ఇంటి నుంచి వెళ్లిపోయింది. చివరకు అనుమానస్పద స్థితిలో శవమై కనిపించింది. ఈ ఘటన హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

woman-suspected-death-at-shakhapalli-bellampalli-mandal-in-mancherial
ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి... చివరకు శవమై!
author img

By

Published : Jan 20, 2021, 10:48 AM IST

వారం రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం శాఖపల్లి గ్రామానికి చెందిన దుర్గం మహేశ్వరి ఈనెల 14న రాత్రి 8 గంటలకు ఇంటి నుంచి వెళ్లింది. రెండు రోజులు వెతికినా ఆచూకీ లేకపోవడం వల్ల ఈనెల 16న తాళ్ల గురజాల పోలీస్ స్టేషన్​లో ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

మంగళవారం సాయంత్రం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. యువతి అనుమానాస్పద మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

వారం రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం శాఖపల్లి గ్రామానికి చెందిన దుర్గం మహేశ్వరి ఈనెల 14న రాత్రి 8 గంటలకు ఇంటి నుంచి వెళ్లింది. రెండు రోజులు వెతికినా ఆచూకీ లేకపోవడం వల్ల ఈనెల 16న తాళ్ల గురజాల పోలీస్ స్టేషన్​లో ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

మంగళవారం సాయంత్రం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. యువతి అనుమానాస్పద మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: గంగపుత్రులకు క్షమాపణ చెప్పడానికి సిద్ధమే: తలసాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.