ETV Bharat / jagte-raho

పురుగుల మందు తాగి మామాకోడళ్లు ఆత్మహత్య

author img

By

Published : Nov 10, 2020, 10:24 PM IST

పురుగుల మందు తాగి ఒకే గ్రామానికి చెందిన ఇద్దరి దగ్గరి బంధువులు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్​ జిల్లా మోపాల్​లో చోటుచేసుకుంది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం బయటపడటం వల్ల పరువు పోతుందని భయపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

two persons commit suicide by drinking insecticide in nizamabad district
పురుగుల మందు తాగి మామకోడళ్లు ఆత్మహత్య

నిజామాబాద్ జిల్లా మోపాల్​లో విషాదం చోటుచేసుకుంది. ఒకే గ్రామానికి చెందిన దగ్గరి బంధువులు ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మోపాల్​కు చెందిన వరుసకు మామాకోడళ్లు అయ్యే గోసంగి స్వప్న, చిన్న సాయిలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం ఆత్మహత్యాయత్నం చేయగా.. నిజామాబాద్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

చికిత్స పొందుతూ సోమవారం రాత్రి స్వప్న(30), మంగళవారం ఉదయం చిన్న సాయిలు(45) మృతి చెందారు. స్వప్న.. చిన్న సాయిలు అన్న కోడలు. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం బయటపడటం వల్ల పరువు పోతుందని భయపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న మోపాల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నిజామాబాద్ జిల్లా మోపాల్​లో విషాదం చోటుచేసుకుంది. ఒకే గ్రామానికి చెందిన దగ్గరి బంధువులు ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మోపాల్​కు చెందిన వరుసకు మామాకోడళ్లు అయ్యే గోసంగి స్వప్న, చిన్న సాయిలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం ఆత్మహత్యాయత్నం చేయగా.. నిజామాబాద్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

చికిత్స పొందుతూ సోమవారం రాత్రి స్వప్న(30), మంగళవారం ఉదయం చిన్న సాయిలు(45) మృతి చెందారు. స్వప్న.. చిన్న సాయిలు అన్న కోడలు. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం బయటపడటం వల్ల పరువు పోతుందని భయపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న మోపాల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: రైల్వే వంతెన కింద గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.