ETV Bharat / jagte-raho

మరమ్మతులు చేస్తుండగా కరెంట్‌ షాక్‌.. ఇద్దరు మృతి

author img

By

Published : Dec 7, 2020, 1:27 PM IST

నీళ్ల సంపులో మరమ్మతులు చేస్తుండగా కరెంట్‌ షాక్‌ తగిలి ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఆసిఫ్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

two died with electric shock in asifnagar
మరమ్మతులు చేస్తుండగా కరెంట్‌ షాక్‌.. ఇద్దరు మృతి

నూతనంగా నిర్మిస్తున్న భవనంలోని నీటి సంపులో మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతంతో ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఆసిఫ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కుమార్‌ బస్తీలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు చింటూ(22), కోటేష్‌(25) నాగర్ కర్నూల్ జిల్లా వాసులని ఆ ఇంటి యజమాని తెలిపారు.

పోలీసులు కేసు నమోదు చేసి ఇంటి యజమాని అలీమ్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి.

నూతనంగా నిర్మిస్తున్న భవనంలోని నీటి సంపులో మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతంతో ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఆసిఫ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కుమార్‌ బస్తీలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు చింటూ(22), కోటేష్‌(25) నాగర్ కర్నూల్ జిల్లా వాసులని ఆ ఇంటి యజమాని తెలిపారు.

పోలీసులు కేసు నమోదు చేసి ఇంటి యజమాని అలీమ్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి.

ఇదీ చదవండి: అతని ఆత్మహత్యకు పోలీసుల వేధింపులే కారణమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.