ETV Bharat / jagte-raho

మూడు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

author img

By

Published : Nov 10, 2020, 8:51 PM IST

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని యాకర్​పల్లిలో మూడు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. స్వర్ణ వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

మూడు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
మూడు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు తెలిపారు. నిర్మల్​ జిల్లా సారంగాపూర్​ మండలం యాకర్​పల్లిలో మూడు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్లను తహసీల్దారు కార్యాలయంలో అప్పగించారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తుంటే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.

అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు తెలిపారు. నిర్మల్​ జిల్లా సారంగాపూర్​ మండలం యాకర్​పల్లిలో మూడు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్లను తహసీల్దారు కార్యాలయంలో అప్పగించారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తుంటే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.

ఇదీ చూడండి: ముగ్గురు పిల్లలను చెరువులోకి తోసి.. ఆత్మహత్య చేసుకున్న తల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.