ETV Bharat / jagte-raho

డ్రమ్ములో యాచకురాలి మృతదేహం - medchal district crime news

హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్​స్టేషన్​ పరిధి హెచ్​ఎమ్​టీ కంపెనీ వద్ద ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం డ్రమ్ములో లభ్యమైంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సీసీ ఫూటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

డ్రమ్ములో లభ్యమైన గుర్తు తెలియని మహిళ మృతదేహం
the unidentified woman deadbody was found inside the Jeedimetla police station
author img

By

Published : Dec 19, 2020, 10:36 AM IST

జీడిమెట్ల పోలీస్​స్టేషన్​ పరిధి హెచ్​ఎమ్​టీ కంపెనీ వద్ద ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం డ్రమ్ములో లభ్యమైంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన మహిళ యాచకురాలిగా పోలీసులు భావిస్తున్నారు. సీసీ ఫూటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

జీడిమెట్ల పోలీస్​స్టేషన్​ పరిధి హెచ్​ఎమ్​టీ కంపెనీ వద్ద ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం డ్రమ్ములో లభ్యమైంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన మహిళ యాచకురాలిగా పోలీసులు భావిస్తున్నారు. సీసీ ఫూటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

ఇదీ చదవండి: పరీక్ష రాసి తిరిగి వెళ్తుండగా ప్రమాదం.. మహిళా వాలంటీర్ మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.