ETV Bharat / jagte-raho

బస్సు ఢీ కొట్టి ఇద్దరు కూలీలు దుర్మరణం

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​లోని బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో... ఇద్దరు మృతి చెందారు. ఫ్లై ఓవర్​ బ్రిడ్జి నిర్మాణ కూలీలను ఓ ప్రైవేటు బస్సు ఢీ కొట్టడం వల్ల ఘటన చోటుచేసుకుంది.

author img

By

Published : Aug 24, 2020, 3:53 PM IST

teo people died in accident at rajendranagar agriculture university
బస్సు ఢీ కొట్టి ఇద్దరు కూలీలు దుర్మరణం

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. బెంగళూరు జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం ముందు... ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేస్తున్న కూలీలను ఎంఎస్​ఎన్​ ల్యాబొరేటరీకి చెందిన బస్సు ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో షాద్​నగర్​కు చెందిన శాంతమ్మ, శేఖరయ్య దుర్మరణం చెందారు.

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. బెంగళూరు జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం ముందు... ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేస్తున్న కూలీలను ఎంఎస్​ఎన్​ ల్యాబొరేటరీకి చెందిన బస్సు ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో షాద్​నగర్​కు చెందిన శాంతమ్మ, శేఖరయ్య దుర్మరణం చెందారు.

ఇదీ చూడండి: 'భాజపాతో కుమ్మక్కు'పై కాంగ్రెస్​లో రగడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.