ETV Bharat / jagte-raho

'రేషన్​ బియ్యం అక్రమ రవాణాను సహించేది లేదు'

అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్​ బియ్యాన్ని టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్​లో జరిగింది.

author img

By

Published : Sep 8, 2020, 4:59 PM IST

task force police seized pds rice in nizamabad district
రేషన్​ బియ్యం పట్టుకున్న టాస్క్​ఫోర్స్​ పోలీసులు

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల కేంద్రంలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 35 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు. బియ్యంతోపాటు రెండు వెయింగ్​ మిషన్లు సీజ్​ చేసినట్లు టాస్క్​ఫోర్స్​ ఇన్స్ఫెక్టర్​ షాకిర్​ అలీ చెప్పారు.

ఎవరైనా అక్రమంగా బియ్యాన్ని రవాణా చేసినా, నిల్వ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టుకున్న రేషన్​ బియ్యాన్ని మాక్లూర్ పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల కేంద్రంలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 35 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు. బియ్యంతోపాటు రెండు వెయింగ్​ మిషన్లు సీజ్​ చేసినట్లు టాస్క్​ఫోర్స్​ ఇన్స్ఫెక్టర్​ షాకిర్​ అలీ చెప్పారు.

ఎవరైనా అక్రమంగా బియ్యాన్ని రవాణా చేసినా, నిల్వ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టుకున్న రేషన్​ బియ్యాన్ని మాక్లూర్ పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

ఇదీ చూడండి: మాతృభాషాభిమాని.. ఆధునిక రంగస్థల దిక్సూచి 'జేపీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.