ETV Bharat / jagte-raho

టెక్రియల్​ శివారులో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి - కామారెడ్డి లేటెస్ట్ న్యూస్

కామారెడ్డి జిల్లా టెక్రియల్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వామి అనే వ్యక్తి మృతి చెందారు. ఇంటికెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనతో మృతుని కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగారు.

road accident took place at in kamareddy district
టెక్రియల్​ శివారులో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి
author img

By

Published : Dec 7, 2020, 8:21 AM IST

కామారెడ్డి జిల్లా టెక్రియల్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సదాశివనగర్ మండలం మోడేగాం గ్రామానికి చెందిన మచ్చెర్ల స్వామి (37) మృతి చెందారు.

పనులు ముగించుకొని కామారెడ్డి నుంచి మోడేగాం తిరిగి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్వామి అకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

కామారెడ్డి జిల్లా టెక్రియల్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సదాశివనగర్ మండలం మోడేగాం గ్రామానికి చెందిన మచ్చెర్ల స్వామి (37) మృతి చెందారు.

పనులు ముగించుకొని కామారెడ్డి నుంచి మోడేగాం తిరిగి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్వామి అకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఇదీ చదవండి: ఇద్దరు మృతి.. యువకుల బ్యాగులో గంజాయి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.