రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని హైతబాద్ వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడి.. డ్రైవర్ మోహన్(36) మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేపట్టారు.
డ్రైవర్ నిర్లక్ష్యంగా ట్రాక్టర్ను నడపడం వల్లనే ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సంబంధిత కథనాలు: షేర్చాట్లో వీడియో తీస్తుండగా ప్రమాదం...