ETV Bharat / jagte-raho

విషాదం: ట్రాక్టర్​ బోల్తా... డ్రైవర్​ మృతి - Road Accident in Rangareddy District

రంగారెడ్డి జిల్లాలో ట్రాక్టర్​ బోల్తాపడి డ్రైవర్​ చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

road accident at Shabad, Rangareddy District
విషాదం: ట్రాక్టర్​ బోల్తా... డ్రైవర్​ మృతి
author img

By

Published : Oct 27, 2020, 12:50 AM IST

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని హైతబాద్ వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడి.. డ్రైవర్ మోహన్(36) మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేపట్టారు.

డ్రైవర్​ నిర్లక్ష్యంగా ట్రాక్టర్​ను నడపడం వల్లనే ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని హైతబాద్ వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడి.. డ్రైవర్ మోహన్(36) మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేపట్టారు.

డ్రైవర్​ నిర్లక్ష్యంగా ట్రాక్టర్​ను నడపడం వల్లనే ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత కథనాలు: షేర్​చాట్​లో వీడియో తీస్తుండగా ప్రమాదం...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.