ETV Bharat / jagte-raho

రేషన్​ బియ్యం అక్రమ దందా.. పట్టుకున్న పోలీసులు - Ration rice illegal business.. caught police in yadadri district

యాదాద్రి భువనగిరి జిల్లా మర్రికుంట తండాలో రేషన్​ బియ్యం అక్రమ దందా నిర్వహిస్తోన్న ముగ్గురు నిందితులను ఎస్​వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 80 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు.

Ration rice illegal business.. caught police in yadadri district
రేషన్​ బియ్యం అక్రమ దందా.. పట్టుకున్న పోలీసులు
author img

By

Published : Jun 28, 2020, 8:39 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మర్రికుంట తండాలో రేషన్​ బియ్యం అక్రమ దందా సాగుతుందన్న సమాచారం మేరకు ఎస్​వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ముగ్గురి ఇళ్లల్లో దాదాపు 80 క్వింటాళ్ల రేషన్​ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. నిందితులు దిరావత్ దేవా, దిరావత్ రాజేందర్, బాణోత్ హుస్సేన్​లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు, బియ్యాన్ని తుర్కపల్లి పోలీసులకు అప్పగించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మర్రికుంట తండాలో రేషన్​ బియ్యం అక్రమ దందా సాగుతుందన్న సమాచారం మేరకు ఎస్​వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ముగ్గురి ఇళ్లల్లో దాదాపు 80 క్వింటాళ్ల రేషన్​ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. నిందితులు దిరావత్ దేవా, దిరావత్ రాజేందర్, బాణోత్ హుస్సేన్​లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు, బియ్యాన్ని తుర్కపల్లి పోలీసులకు అప్పగించారు.

ఇదీచూడండి: రూ.500 కోట్ల మోసగాడు.. భార్య చేతిలో హతమయ్యాడు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.