మేడ్చల్ జిల్లా కీసర మండలం కుందనపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తండ్రి, కూతురు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కూతురు విద్య (19) అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి చంద్రమౌలికి తీవ్రగాయాలయ్యాయి. వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు - సర మండలం కుందనపల్లి వద్ద రోడ్డు ప్రమాదం
గుర్తుతెయని వాహనం బైక్ను ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మరణించగా మరోకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ విషాధ ఘటన కీసర మండలం కుందనపల్లి వద్ద జరిగింది.
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, మరోకరికి తీవ్రగాయాలు
మేడ్చల్ జిల్లా కీసర మండలం కుందనపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తండ్రి, కూతురు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కూతురు విద్య (19) అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి చంద్రమౌలికి తీవ్రగాయాలయ్యాయి. వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Last Updated : Aug 6, 2020, 10:51 PM IST