ETV Bharat / jagte-raho

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు - సర మండలం కుందనపల్లి వద్ద రోడ్డు ప్రమాదం

గుర్తుతెయని వాహనం బైక్​ను ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మరణించగా మరోకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ విషాధ ఘటన కీసర మండలం కుందనపల్లి వద్ద జరిగింది.

one person died and another one injured in a road accident at kundapalli  medchal district
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, మరోకరికి తీవ్రగాయాలు
author img

By

Published : Aug 6, 2020, 9:04 PM IST

Updated : Aug 6, 2020, 10:51 PM IST

మేడ్చల్ జిల్లా కీసర మండలం కుందనపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తండ్రి, కూతురు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కూతురు విద్య (19) అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి చంద్రమౌలికి తీవ్రగాయాలయ్యాయి. వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మేడ్చల్ జిల్లా కీసర మండలం కుందనపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తండ్రి, కూతురు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కూతురు విద్య (19) అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి చంద్రమౌలికి తీవ్రగాయాలయ్యాయి. వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవీచూడండి: ఆచార్య జయశంకర్​పై తెలంగాణ జాగృతి ప్రత్యేక గీతం

Last Updated : Aug 6, 2020, 10:51 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.