ETV Bharat / jagte-raho

కిరాణ దుకాణానికి వెళ్లిన బాలిక అదృశ్యం

సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్​లో కిరాణ దుకాణానికి వెళ్లిన బాలిక అదృశ్యమైంది. తండ్రి ఫిర్యాదుతో పటాన్ చెరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

author img

By

Published : Sep 3, 2020, 5:24 AM IST

girl missing in isnapur sangareddy district
కిరాణ దుకాణానికి వెళ్లిన బాలిక అదృశ్యం

కిరాణ దుకాణానికి వెళ్లిన బాలిక అదృశ్యమైన ఘటన... సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం ఇస్నాపూర్​లో చోటుచేసుకుంది. బీహార్​కు చెందిన బాబూలాల్ సింగ్ అనే వ్యక్తి 12 ఏళ్లక్రితం వచ్చి ఇస్నాపూర్​లో నివసిస్తూ... స్థానికంగా ఉన్న ఓ పరిశ్రమలో సూపర్ వైజర్​గా పనిచేస్తున్నాడు.

బాబూలాల్​ సింగ్​ కూతురు ఉషాకుమారి... ఈ నెల 19న సాయంత్రం కిరాణ దుకాణానికి వెళ్లింది. కానీ వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో చుట్టుపక్కల, తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడం వల్ల పటాన్​చెరు పోలీస్ స్టేషన్​లో తండ్రి ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి : శ్రీలక్ష్మీనరసింహస్వామికి కానుకలు బహుకరించిన దాతలు

కిరాణ దుకాణానికి వెళ్లిన బాలిక అదృశ్యమైన ఘటన... సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం ఇస్నాపూర్​లో చోటుచేసుకుంది. బీహార్​కు చెందిన బాబూలాల్ సింగ్ అనే వ్యక్తి 12 ఏళ్లక్రితం వచ్చి ఇస్నాపూర్​లో నివసిస్తూ... స్థానికంగా ఉన్న ఓ పరిశ్రమలో సూపర్ వైజర్​గా పనిచేస్తున్నాడు.

బాబూలాల్​ సింగ్​ కూతురు ఉషాకుమారి... ఈ నెల 19న సాయంత్రం కిరాణ దుకాణానికి వెళ్లింది. కానీ వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో చుట్టుపక్కల, తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడం వల్ల పటాన్​చెరు పోలీస్ స్టేషన్​లో తండ్రి ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి : శ్రీలక్ష్మీనరసింహస్వామికి కానుకలు బహుకరించిన దాతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.