సంగారెడ్డి జిల్లా బొల్లారంలోని వింధ్య ఆర్గానిక్స్లో మరోసారి స్వల్పంగా మంటలు చెలరేగాయి. మూడో బ్లాక్లో చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పుతున్నారు. ఈ బ్లాక్లో మరికొన్ని రియాక్టర్లు ఉండటం వల్ల సిబ్బంది అప్రమత్తమయ్యారు. మిగతా రియాక్టర్లు పేలకుండా చర్యలు చేపట్టారు. శనివారం మధ్యాహ్నం ఈ పరిశ్రమలో రియాక్టర్ పేలి 8 మంది కార్మికులు గాయపడ్డారు.
బొల్లారంలో మళ్లీ మంటలు..భయాందోళనలో కార్మికులు - blast in sangareddy district

వింధ్య ఆర్గానిక్స్లో మరోసారి మంటలు
18:06 December 12
బొల్లారంలోని వింధ్య ఆర్గానిక్స్లో మరోసారి స్వల్ప మంటలు
18:06 December 12
బొల్లారంలోని వింధ్య ఆర్గానిక్స్లో మరోసారి స్వల్ప మంటలు
సంగారెడ్డి జిల్లా బొల్లారంలోని వింధ్య ఆర్గానిక్స్లో మరోసారి స్వల్పంగా మంటలు చెలరేగాయి. మూడో బ్లాక్లో చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పుతున్నారు. ఈ బ్లాక్లో మరికొన్ని రియాక్టర్లు ఉండటం వల్ల సిబ్బంది అప్రమత్తమయ్యారు. మిగతా రియాక్టర్లు పేలకుండా చర్యలు చేపట్టారు. శనివారం మధ్యాహ్నం ఈ పరిశ్రమలో రియాక్టర్ పేలి 8 మంది కార్మికులు గాయపడ్డారు.
Last Updated : Dec 12, 2020, 7:22 PM IST