ETV Bharat / jagte-raho

పండుగ వేళ ప్రమాదం... ఆహుతైన 1200 కోళ్లు - పిఠాపురంలో అగ్నిప్రమాదం

బాణసంచా తారాజువ్వ పడి ఓ కోళ్ల ఫారమ్ దగ్ధమైన ఘటన ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలంలో జరిగింది. ఈ ప్రమాదంలో 1200 కోళ్లు అగ్నికి ఆహుతయ్యాయి.

fire-accident-in-pithapuram-east-godavari-district
పండుగ వేళ ప్రమాదం... ఆహుతైన 1200 కోళ్లు
author img

By

Published : Nov 15, 2020, 1:24 AM IST

పండుగ వేళ ప్రమాదం... ఆహుతైన 1200 కోళ్లు

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం లక్ష్మీ నర్సాపురంలో దీపావళి బాణసంచా అగ్నిప్రమాదానికి దారి తీసింది. తారాజువ్వ పడి ఓ కోళ్ల ఫారమ్‌ దగ్ధమైంది. దాదాపు 1200 కోళ్లు అగ్నికి ఆహుతయ్యాయి.

సుమారు నాలుగు లక్షల నష్టం వాటిల్లిందని కోళ్ల ఫారమ్ యజమాని వాపోయాడు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ఇదీ చదవండి : టపాసుల కోసం వెళ్లి ఓ బాలుడు మృతి

పండుగ వేళ ప్రమాదం... ఆహుతైన 1200 కోళ్లు

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం లక్ష్మీ నర్సాపురంలో దీపావళి బాణసంచా అగ్నిప్రమాదానికి దారి తీసింది. తారాజువ్వ పడి ఓ కోళ్ల ఫారమ్‌ దగ్ధమైంది. దాదాపు 1200 కోళ్లు అగ్నికి ఆహుతయ్యాయి.

సుమారు నాలుగు లక్షల నష్టం వాటిల్లిందని కోళ్ల ఫారమ్ యజమాని వాపోయాడు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ఇదీ చదవండి : టపాసుల కోసం వెళ్లి ఓ బాలుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.