ETV Bharat / jagte-raho

పేకాట స్థావరంపై దాడి.. 8 మంది అరెస్ట్..

author img

By

Published : Sep 13, 2020, 9:58 PM IST

మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రం సమీపంలో పేకాట స్థావరంపై ప్రత్యేక పోలీస్ బృందం దాడి నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. అనంతరం ద్విచక్ర వాహనాలను, నగదును స్వాధీనం చేసుకున్నారు.

పేకాట ఆడుతున్న 8 మందిపై కేసు.. 11 వాహనాలు స్వాధీనం
పేకాట ఆడుతున్న 8 మందిపై కేసు.. 11 వాహనాలు స్వాధీనం

మహబూబ్ నగర్​ జిల్లా దేవరకద్ర మండల కేంద్రం సమీపంలో గుట్టుగా పేకాట ఆడుతున్న స్థావరంపై ప్రత్యేక పోలీసులు దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ప్రత్యేక పోలీసు బృందం స్థానిక ఎస్ఐ భగవంత రెడ్డితో కలిసి ఆదివారం సాయంత్రం దాడి నిర్వహించింది.

రూ.41 వేల 600 స్వాధీనం..

స్థానికంగా 11 ద్విచక్ర వాహనాలు, రూ.41,600 నగదు లభ్యమైనట్లు పోలీసులు పేర్కొన్నారు. అనంతరం ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

ఇవీ చూడండి : చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్థుడు అరెస్ట్​

మహబూబ్ నగర్​ జిల్లా దేవరకద్ర మండల కేంద్రం సమీపంలో గుట్టుగా పేకాట ఆడుతున్న స్థావరంపై ప్రత్యేక పోలీసులు దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ప్రత్యేక పోలీసు బృందం స్థానిక ఎస్ఐ భగవంత రెడ్డితో కలిసి ఆదివారం సాయంత్రం దాడి నిర్వహించింది.

రూ.41 వేల 600 స్వాధీనం..

స్థానికంగా 11 ద్విచక్ర వాహనాలు, రూ.41,600 నగదు లభ్యమైనట్లు పోలీసులు పేర్కొన్నారు. అనంతరం ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

ఇవీ చూడండి : చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్థుడు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.