ETV Bharat / jagte-raho

మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ సురేందర్‌పై అనిశా కేసు - మహబూబ్​నగర్​ పురపాలక కమిషనర్​పై కేసు

మహబూబ్​నగర్​ మున్సిపల్​ కమిషనర్​పై అవినీతి నిరోధక శాఖ అధికారులు కేసు నమోదుచేశారు. అక్టోబర్‌ 22న రూ.1.65 లక్షలు లంచం తీసుకుంటూ సురేందర్‌ అనిశాకు చిక్కారు. ఇటీవల సోదాల్లో.. రూ.2.79 కోట్ల విలువైన సొత్తు, 28 లక్షల నగదును అధికారులు గుర్తించారు.

mahabubnagar municipal commissioner
మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ సురేందర్‌పై అనిశా కేసు
author img

By

Published : Dec 2, 2020, 11:09 PM IST

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ సురేందర్‌పై అనిశా కేసునమోదు చేసింది. ఇటీవల సురేందర్‌ ఇల్లు, వివిధ ప్రాంతాల్లో జరిగిన సోదాల్లో భారీగా ఆస్తులు గుర్తించినట్లు అనిశా తెలిపింది. రూ.2.79 కోట్ల విలువైన సొత్తు, 28 లక్షల నగదును అధికారులు గుర్తించారు.

అక్టోబర్‌ 22న రూ.1.65 లక్షలు లంచం తీసుకుంటూ సురేందర్‌ అనిశాకు చిక్కారు. సురేందర్‌ను అనిశా కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్‌ విధించింది.

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ సురేందర్‌పై అనిశా కేసునమోదు చేసింది. ఇటీవల సురేందర్‌ ఇల్లు, వివిధ ప్రాంతాల్లో జరిగిన సోదాల్లో భారీగా ఆస్తులు గుర్తించినట్లు అనిశా తెలిపింది. రూ.2.79 కోట్ల విలువైన సొత్తు, 28 లక్షల నగదును అధికారులు గుర్తించారు.

అక్టోబర్‌ 22న రూ.1.65 లక్షలు లంచం తీసుకుంటూ సురేందర్‌ అనిశాకు చిక్కారు. సురేందర్‌ను అనిశా కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్‌ విధించింది.

ఇవీచూడండి: సురేందర్​ బ్యాంకు లాకర్​లో భారీగా నగదు, బంగారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.