మహబూబ్నగర్ గ్రామీణ మండలం తువ్వగడ్డ తండా చిక్కుడు వాగులో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వంతెన కింద వాగులో చెక్ డ్యాం నీళ్లల్లో మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
వాగులో మహిళ అనుమానాస్పదస్థితిలో మృతి
వాగులో మహిళ అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
![వాగులో మహిళ అనుమానాస్పదస్థితిలో మృతి a women suspected death in mahabubnagar district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9372800-304-9372800-1604077113202.jpg?imwidth=3840)
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రి మార్చురికి తరలించారు. మృతురాలి వివరాలు తెలియ రాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: అనితను రిమాండ్కు తరలించిన పోలీసులు
మహబూబ్నగర్ గ్రామీణ మండలం తువ్వగడ్డ తండా చిక్కుడు వాగులో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వంతెన కింద వాగులో చెక్ డ్యాం నీళ్లల్లో మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రి మార్చురికి తరలించారు. మృతురాలి వివరాలు తెలియ రాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: అనితను రిమాండ్కు తరలించిన పోలీసులు