ETV Bharat / jagte-raho

వాగులో మహిళ అనుమానాస్పదస్థితిలో మృతి

author img

By

Published : Oct 30, 2020, 10:51 PM IST

వాగులో మహిళ అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఘటన మహబూబ్​నగర్​ జిల్లాలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

a women suspected death in mahabubnagar district
వాగులో పడి మహిళ అనుమానాస్పదస్థితిలో మృతి

మహబూబ్​నగర్​ గ్రామీణ మండలం తువ్వగడ్డ తండా చిక్కుడు వాగులో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వంతెన కింద వాగులో చెక్ డ్యాం నీళ్లల్లో మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని మహబూబ్​నగర్ జనరల్ ఆస్పత్రి మార్చురికి తరలించారు. మృతురాలి వివరాలు తెలియ రాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: అనితను రిమాండ్​కు తరలించిన పోలీసులు

మహబూబ్​నగర్​ గ్రామీణ మండలం తువ్వగడ్డ తండా చిక్కుడు వాగులో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వంతెన కింద వాగులో చెక్ డ్యాం నీళ్లల్లో మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని మహబూబ్​నగర్ జనరల్ ఆస్పత్రి మార్చురికి తరలించారు. మృతురాలి వివరాలు తెలియ రాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: అనితను రిమాండ్​కు తరలించిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.