ETV Bharat / jagte-raho

నాచారంలో ముళ్లపొదల్లో మృతదేహం... హత్యగా అనుమానం - అనుమానస్పదంగా వ్యక్తి మృతి

హైదరాబాద్​ నాచారం పోలీస్​ స్టేషన్​ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఓ పరిశ్రమలోని ముళ్లపొదల్లో మృతదేహం లభించింది. మృతి చెందిన వ్యక్తిని చందర్ నాయక్​గా పోలీసులు గుర్తించారు. అతనిపై 10రోజుల క్రితం అదృశ్యం కింద కేసు నమోదైనట్లు వెల్లడించారు. కుటుంబసభ్యులు దీనిని హత్యగా అనుమానిస్తున్నారు.

a person Suspicious death at nacharam in hyderabad
a person Suspicious death at nacharam in hyderabad
author img

By

Published : Oct 18, 2020, 7:28 PM IST

హైదరాబాద్​ నాచారం పీఎస్ పరిధిలో ఓ వ్యక్తి అనుమానస్పదంగా మృతి చెందాడు. ఓ పరిశ్రమలోని ముళ్లపొదల్లో మృతదేహం లభించినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన వ్యక్తిని చందర్ నాయక్​గా గుర్తించారు. చందర్ నాయక్​పై 10రోజుల క్రితం నాచారం పోలీస్ స్టేషన్​లో అదృశ్యం కింద కేసు నమోదైనట్లు వెల్లడించారు.

ఇది హత్యేనని వారి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు నాచారం పోలీసులు వివరించారు.

హైదరాబాద్​ నాచారం పీఎస్ పరిధిలో ఓ వ్యక్తి అనుమానస్పదంగా మృతి చెందాడు. ఓ పరిశ్రమలోని ముళ్లపొదల్లో మృతదేహం లభించినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన వ్యక్తిని చందర్ నాయక్​గా గుర్తించారు. చందర్ నాయక్​పై 10రోజుల క్రితం నాచారం పోలీస్ స్టేషన్​లో అదృశ్యం కింద కేసు నమోదైనట్లు వెల్లడించారు.

ఇది హత్యేనని వారి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు నాచారం పోలీసులు వివరించారు.

ఇదీ చదవండి: పాతబస్తీలో అర్ధరాత్రి యువతి దారుణ హత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.