ETV Bharat / international

బ్రిటన్​ ప్రధాని భారత్​ పర్యటన కుదింపు

author img

By

Published : Apr 15, 2021, 5:07 AM IST

Updated : Apr 15, 2021, 7:29 AM IST

ఈ నెలాఖరులో భారత్​ పర్యటనకు రానున్న బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​.. దిల్లీకే పరిమితం కానున్నారు. భారత్​లో కరోనా పరిస్థితి దృష్ట్యా పర్యటన సమయాన్ని కుదించినట్లు అధికారులు తెలిపారు.

Boris Johnson
బోరిస్ జాన్సన్​

ఈ నెలాఖరులో భారత్​కు రానున్న బ్రిటన్​ ప్రధాని బోరిస్ జాన్సన్​ తన పర్యటనను కుదించుకున్నారు. భారత్​లో కరోనా పరిస్థితి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్రిటన్​ ప్రధానమంత్రి అధికారి ప్రతినిధి తెలిపారు.

ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్న బోరిస్.. ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. దీనిలో భాగంగా బ్రిటన్-భారత్​ విస్తృత వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయనున్నారు. ఆయన ఈ నెల 26 నుంచి కొద్ది రోజుల పాటు భారత్​లో పర్యటించాల్సి ఉంది. అయితే ఈ పర్యటన దిల్లీకే పరిమితం కానున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ నెలాఖరులో భారత్​కు రానున్న బ్రిటన్​ ప్రధాని బోరిస్ జాన్సన్​ తన పర్యటనను కుదించుకున్నారు. భారత్​లో కరోనా పరిస్థితి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్రిటన్​ ప్రధానమంత్రి అధికారి ప్రతినిధి తెలిపారు.

ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్న బోరిస్.. ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. దీనిలో భాగంగా బ్రిటన్-భారత్​ విస్తృత వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయనున్నారు. ఆయన ఈ నెల 26 నుంచి కొద్ది రోజుల పాటు భారత్​లో పర్యటించాల్సి ఉంది. అయితే ఈ పర్యటన దిల్లీకే పరిమితం కానున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: టీకా రెండో డోసు తీసుకున్నా: పుతిన్

Last Updated : Apr 15, 2021, 7:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.