ETV Bharat / international

అఫ్గానిస్థాన్​లో పేలుడు.. 12 మంది మృతి!

అఫ్గానిస్థాన్​లో బాంబు పేలుడు సంభవించింది​. ఘాంజీ నగరంలో జరిగిన ఈ దాడిలో కనీసం 12 మంది మృతి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు. మరో 179 మంది స్థానికులకు గాయాలయ్యాయి. ఈ ఘాతుకానికి తామే ఒడిగట్టినట్లు పేర్కొంది తాలిబన్ ఉగ్రసంస్థ​.

author img

By

Published : Jul 7, 2019, 4:10 PM IST

అఫ్గానిస్థాన్​లో పేలుడు.. 12 మంది మృతి!

తూర్పు అఫ్గానిస్థాన్​లో దాడికి తెగించింది తాలిబన్​ ఉగ్రసంస్థ. ఘాంజీ నగరంలో భారీ కారు బాంబు పేలుడుకు పాల్పడింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు. మరో 179 మంది స్థానికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడు తామే చేసినట్లు తాలిబన్ ప్రకటించుకుంది.

18 ఏళ్లుగా అఫ్గానిస్థాన్​ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్న అమెరికా దళాలు అఫ్గాన్​ను వదిలి వెళ్లాలనే అంశంపై డోహాలో చర్చలు సాగుతున్నాయి. అమెరికా, అఫ్గానిస్థాన్​తో పాటు తాలిబన్​ ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ తరుణంలో కారుబాంబు దాడి పరిణామాలు ఎలా ఉంటాయో అన్న సందేహాలు రేకెత్తుతున్నాయి.

తూర్పు అఫ్గానిస్థాన్​లో దాడికి తెగించింది తాలిబన్​ ఉగ్రసంస్థ. ఘాంజీ నగరంలో భారీ కారు బాంబు పేలుడుకు పాల్పడింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు. మరో 179 మంది స్థానికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడు తామే చేసినట్లు తాలిబన్ ప్రకటించుకుంది.

18 ఏళ్లుగా అఫ్గానిస్థాన్​ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్న అమెరికా దళాలు అఫ్గాన్​ను వదిలి వెళ్లాలనే అంశంపై డోహాలో చర్చలు సాగుతున్నాయి. అమెరికా, అఫ్గానిస్థాన్​తో పాటు తాలిబన్​ ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ తరుణంలో కారుబాంబు దాడి పరిణామాలు ఎలా ఉంటాయో అన్న సందేహాలు రేకెత్తుతున్నాయి.

ఇదీ చూడండి: హైదరాబాద్​ వర్సిటీకి ర్యాంక్​ మిస్సైంది అందుకే...

Hubli (Karnataka), July 07 (ANI): While speaking to ANI on Sunday, Bharatiya Janata Party leader and Parliamentary Affairs Minister Pralhad Joshi on political situation in Karnataka said, "Congress party as a whole is trying to throw out HD Kumaraswamy. Congress party's game plan is to out HD Deve Gowda and family. Siddaramaiah is responsible; also some senior Congress leaders are involved in it." Earlier, Congress leader Siddaramaiah held a meeting with the party MLAs where he is believed to have discussed among other things the current political situation in the state. The strength of the ruling coalition in Karnataka has come down to 105, which is eight short of the half-way-mark of 113.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.