ETV Bharat / crime

ట్రాలీ బోల్తా పడి కార్మికుని మృతి, ఒకరి పరిస్థితి విషమం - తెలంగాణ నేర వార్తలు

ట్రాలీ బోల్తా పడి కార్మికుడు మృతి చెందిన ఘటన... మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలో చోటుచేసుకుంది. అపార్ట్​మెంట్​ నిర్మాణం కోసం ఇనుప చువ్వలు తీసుకొచ్చిన ట్రాలీ ప్రమాదానికి గురైంది.

two workers died in road accident at kompalli
ట్రాలీ బోల్తా పడి కార్మికుని మృతి, ఒకరి పరిస్థితి విషమం
author img

By

Published : Feb 23, 2021, 1:20 PM IST

Updated : Feb 23, 2021, 4:19 PM IST

ట్రాలీ బోల్తా పడి కార్మికుని మృతి, ఒకరి పరిస్థితి విషమం

మేడ్చల్​ జిల్లా కొంపల్లిలో ఓ భవన నిర్మాణ పనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. భవనం నిర్మాణానికి సంబంధించి ఇనుపచువ్వలు తీసుకెళ్లిన భారీ ట్రక్‌ బోల్తాపడి ఓ కార్మికుడు మృతి చెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌ నిర్మాణానికి ట్రక్‌లో ఇనుపచువ్వలు తీసుకొచ్చారు. ప్రమాదవశాత్తు వాహనం అదుపుతప్పి గుంతలో పడింది. అక్కడే ఉన్న ఇద్దరు కార్మికులపై పడటంతో అక్కడిక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు.... ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు.

ఇదీ చూడండి: బాయిలర్​లో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రాణనష్టం

ట్రాలీ బోల్తా పడి కార్మికుని మృతి, ఒకరి పరిస్థితి విషమం

మేడ్చల్​ జిల్లా కొంపల్లిలో ఓ భవన నిర్మాణ పనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. భవనం నిర్మాణానికి సంబంధించి ఇనుపచువ్వలు తీసుకెళ్లిన భారీ ట్రక్‌ బోల్తాపడి ఓ కార్మికుడు మృతి చెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌ నిర్మాణానికి ట్రక్‌లో ఇనుపచువ్వలు తీసుకొచ్చారు. ప్రమాదవశాత్తు వాహనం అదుపుతప్పి గుంతలో పడింది. అక్కడే ఉన్న ఇద్దరు కార్మికులపై పడటంతో అక్కడిక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు.... ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు.

ఇదీ చూడండి: బాయిలర్​లో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రాణనష్టం

Last Updated : Feb 23, 2021, 4:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.