ETV Bharat / crime

విషాదం: నీటి ఎద్దడితో వేల సంఖ్యలో చేపలు మృతి

author img

By

Published : Apr 2, 2021, 8:55 AM IST

నీటి ఎద్దడితో వేల సంఖ్యలో చేపలు మృత్యువాతపడ్డాయి. అమ్ముకునేందుకు సిద్ధంగా ఉన్న చేపలు చనిపోవడంతో మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ వేడుకుంటున్నారు.

fishes died  in nagarkurnool district
చేపలు మృతి
చేపలు మృతి

నాగర్​కర్నూల్ జిల్లా కోడేర్​ మండలం జనుంపల్లిలోని వీరభద్రుడు చెరువులో చేపలు మృతి చెందాయి. నీటి ఎద్దడితో వేల సంఖ్యలో చేపలు మృత్యువాతపడ్డాయి. ఫలితంగా మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. పొలాలను పారబెట్టుకునేందుకు మోటార్లు, వాటర్ ట్యాంక్​లతో చెరువు నుంచి అక్రమంగా నీటిని తరలించడం వల్లే చేపలు మృత్యువాతపడ్డాయని మత్స్యకారులు ఆరోపించారు. తమకు లక్షల్లో నష్టం వాటిల్లిందని వాపోయారు. చేపల మృతితో జీవనోపాధి కోల్పోయామని.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరారు.

ఇదీ చూడండి: మానవతప్పిదాల వల్లే నల్లమలలో అగ్నిప్రమాదం

చేపలు మృతి

నాగర్​కర్నూల్ జిల్లా కోడేర్​ మండలం జనుంపల్లిలోని వీరభద్రుడు చెరువులో చేపలు మృతి చెందాయి. నీటి ఎద్దడితో వేల సంఖ్యలో చేపలు మృత్యువాతపడ్డాయి. ఫలితంగా మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. పొలాలను పారబెట్టుకునేందుకు మోటార్లు, వాటర్ ట్యాంక్​లతో చెరువు నుంచి అక్రమంగా నీటిని తరలించడం వల్లే చేపలు మృత్యువాతపడ్డాయని మత్స్యకారులు ఆరోపించారు. తమకు లక్షల్లో నష్టం వాటిల్లిందని వాపోయారు. చేపల మృతితో జీవనోపాధి కోల్పోయామని.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరారు.

ఇదీ చూడండి: మానవతప్పిదాల వల్లే నల్లమలలో అగ్నిప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.