ETV Bharat / crime

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..

author img

By

Published : Mar 8, 2021, 4:47 PM IST

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లా సురారంలో చోటుచేసుకుంది. మృతుడి తలపై బలమైన గాయాలు ఉండడంతో పోలీసులు అనుమానిస్తున్నారు. ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

suspected death at suraram in medchal district
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..

మేడ్చల్ జిల్లా సురారం నారాయణ ఆసుపత్రి ఎదురుగా ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మెట్లపై నుంచి పడి మృతి చెందాడు. మృతుడి తలపై బలమైన గాయాలు ఉండడంతో పోలీసులు అనుమానిస్తున్నారు.

ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

మేడ్చల్ జిల్లా సురారం నారాయణ ఆసుపత్రి ఎదురుగా ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మెట్లపై నుంచి పడి మృతి చెందాడు. మృతుడి తలపై బలమైన గాయాలు ఉండడంతో పోలీసులు అనుమానిస్తున్నారు.

ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: విద్యుదాఘాతంతో 40 మేకలు మృతి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.