హైదరాబాద్ పాతబస్తీ చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఫంక్షన్ హాల్లో విందు కోసం వచ్చిన ఇద్దరు యువకులు...అతి వేగంతో బైక్పై వెళ్తూ ఆర్టీసీ బస్సు కింద పడి మృతి చెందారు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి... మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: భర్తను చంపి ఇంట్లోనే పూడ్చిన భార్య