ETV Bharat / crime

30 టన్నుల పీడీఎస్ బియ్యం పట్టివేత

మేడ్చల్ జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన 30 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

author img

By

Published : Mar 6, 2021, 12:46 PM IST

Police seized illegally stored ration rice. The incident took place in Medchal district.
పీడీఎస్ బియ్యం పట్టివేత, నిందితుడు అరెస్ట్

అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది. చర్లపల్లి పారిశ్రామిక వాడలోని ఓ గోడౌన్​లో అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని నిల్వ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేశారు.

ఈ సోదాల్లో సుమారు 30 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది. చర్లపల్లి పారిశ్రామిక వాడలోని ఓ గోడౌన్​లో అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని నిల్వ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేశారు.

ఈ సోదాల్లో సుమారు 30 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇదీ చదవండి: ఏసీబీకి చిక్కిన 'ఉత్తమ సర్పంచ్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.