ETV Bharat / crime

సిగ్నల్​ స్తంభాన్ని ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి

author img

By

Published : Feb 27, 2021, 10:37 AM IST

Updated : Feb 27, 2021, 12:21 PM IST

మద్యం మత్తులో ఓ యువకుడు కారును సిగ్నల్​ స్థంభాన్ని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

one youngster died in car accident in vanastalipuram
సిగ్నల్​ స్థంభాన్ని ఢీ కొట్టిన కారు.. ఒకరు మృతి

మద్యం మత్తులో వేగంగా కారు నడిపిన ఓ యువకుడు సిగ్నల్ స్తంభాన్ని ఢీకొట్టిన ఘటన వనస్థలిపురం పోలీస్​ స్టేషన్ పరిధిలోని హస్తినాపురంలో తెల్లవారుజామున జరిగింది. ఈ ప్రమాదంలో సందీప్​ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

సిగ్నల్​ స్తంభాన్ని ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి

సాగర్​ రోడ్​ నుంచి ఇబ్రహీంపట్నం వైపు ప్రమాణిస్తోన్న కారు ( TS05FH2356) హస్తినాపురంలో సిగ్నల్​ స్తంభాన్ని ఢీకొట్టి డివైడర్​ పైకి ఎక్కింది. ఆ సమయంలో వాహనాన్ని నడిపిన గౌతమ్​ అనే యువకుడు మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు చెలిపారు. కారులోని సందీప్ అనే యువకుడు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. కారు నడిపిన గౌతమ్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి: పోలీస్​స్టేషన్​కని వెళ్లింది.. అదృశ్యమైంది!​

మద్యం మత్తులో వేగంగా కారు నడిపిన ఓ యువకుడు సిగ్నల్ స్తంభాన్ని ఢీకొట్టిన ఘటన వనస్థలిపురం పోలీస్​ స్టేషన్ పరిధిలోని హస్తినాపురంలో తెల్లవారుజామున జరిగింది. ఈ ప్రమాదంలో సందీప్​ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

సిగ్నల్​ స్తంభాన్ని ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి

సాగర్​ రోడ్​ నుంచి ఇబ్రహీంపట్నం వైపు ప్రమాణిస్తోన్న కారు ( TS05FH2356) హస్తినాపురంలో సిగ్నల్​ స్తంభాన్ని ఢీకొట్టి డివైడర్​ పైకి ఎక్కింది. ఆ సమయంలో వాహనాన్ని నడిపిన గౌతమ్​ అనే యువకుడు మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు చెలిపారు. కారులోని సందీప్ అనే యువకుడు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. కారు నడిపిన గౌతమ్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి: పోలీస్​స్టేషన్​కని వెళ్లింది.. అదృశ్యమైంది!​

Last Updated : Feb 27, 2021, 12:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.