ద్విచక్ర వాహనంను టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలో చోటు చేసుకుంది.
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన టిప్పర్.. ఒకరు మృతి
ఖమ్మం జిల్లాలో ద్విచక్ర వాహనంను టిప్పర్ ఢికొట్టింది. ఈ ఘటనలో బైక్పై ఉన్న వ్యక్తి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
![ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన టిప్పర్.. ఒకరు మృతి road accident in khammam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11276968-356-11276968-1617536874348.jpg?imwidth=3840)
ముచ్చర్ల గ్రామానికి చెందిన సీతారాములు(36) తన బైక్పై వెళ్తుండగా.. ఖమ్మం నుంచి ఏన్కూరు వైపు వెళ్తున్న కంకర టిప్పర్ ఢీకొట్టడం వల్ల శరీర భాగాలు నుజ్జునుజ్జై అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు
ఇదీ చదవండి: జవహర్నగర్ పీఎస్ పరిధిలో గుర్తుతెలియని శవం లభ్యం
ద్విచక్ర వాహనంను టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలో చోటు చేసుకుంది.
ముచ్చర్ల గ్రామానికి చెందిన సీతారాములు(36) తన బైక్పై వెళ్తుండగా.. ఖమ్మం నుంచి ఏన్కూరు వైపు వెళ్తున్న కంకర టిప్పర్ ఢీకొట్టడం వల్ల శరీర భాగాలు నుజ్జునుజ్జై అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు
ఇదీ చదవండి: జవహర్నగర్ పీఎస్ పరిధిలో గుర్తుతెలియని శవం లభ్యం